Breaking News

దూరదర్శన్ రంగు మారింది…..

84 Viewsఏప్రిల్ 19, 24/7 తెలుగు న్యూస్ : కాషాయం రంగులోకి దూరదర్శన్‌ న్యూస్‌ లోగో… న్యూఢిల్లీ : ఎన్నికల ముందు దూరదర్శన్‌ న్యూస్‌ లోగో కాషాయ రంగులోకి మారిపోయింది. గతంలో రూబీ రెడ్‌ కలర్‌లో లోగో కనిపించేంది. అయితే పునరుద్ధరణలో లోగో కాషాయ రంగులో అందుబాటులో ఉంటుందని దూరదర్శన్‌ అధికారిక ప్రకటనలో పేర్కొంది. ” మునుపెన్నడూ లేని విధంగా వార్తల ప్రయాణానికి సిద్ధంగా ఉండండి. సరికొత్త డిడి వార్తలను తెలుసుకోండి. వార్తలను వెల్లడించేందుకు మాకు ధైర్యం […]

Breaking News

ఘనంగా శ్రీ రంగనాయకుల స్వామి వారి రధోత్సవం.

81 Viewsఘనంగా శ్రీ రంగనాయకుల స్వామి వారి రధోత్సవం. జగదేవపూర్ ఏప్రిల్ 19 జగదేవపూర్ మండల కేంద్రములోని శ్రీ రంగనాయకుల స్వామి వారి రధోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. రథోత్సవంలో మండల టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దాచారం కనకయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా దాచారం కనిక మాట్లాడుతూ రంగనాయకుల స్వామి ఆశీస్సులతో మండల ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు.అనంతరం దేవాలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ […]

Breaking News

పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది 

87 Viewsబిజెపి బి ఆర్ ఎస్ పార్టీకి చెందిన నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది సిద్దిపేట జిల్లా / ఏప్రిల్ 19 సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మైనాపల్లి హనుమంతరావు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే మరియు ఎలక్షన్ రెడ్డి మెదక్ జిల్లా డి సి సి బి మాజీ అధ్యక్షులు ఆధ్వర్యంలో గజ్వేల్ మున్సిపాలిటీ చెందిన బిజెపి బి […]

Breaking News

గెలుపు ఖాయం

152 Viewsమెదక్ ఎంపీగా నీలం మధు గెలుపు ఖాయం – భాను ప్రకాష్ రావు సిద్దిపేట జిల్లా ఏప్రిల్ 19 రాబోయే ఎంపీ ఎన్నికల్లో నీలం మధు అఖండ విజయం ఖాయమని కప్పర భాను ప్రకాష్ రావు అన్నారు సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తీగుల్ గ్రామంలో   తాజా మాజీ సర్పంచ్ కప్పర భాను ప్రకాష్ రావు మాట్లాడుతూ రాబోయే ఎంపీ ఎన్నికల్లో మెదక్ ఎంపీ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు అఖండ విజయం […]

Breaking News

నేషనల్ నవక్రాంతి పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థిగా సిలివేరి ఇంద్ర గౌడ్ 

201 Viewsనేషనల్ నవక్రాంతి పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థిగా సిలివేరి ఇంద్ర గౌడ్ హైదరాబాద్ ఏప్రిల్ 19 హైదరాబాద్ లో స్టేట్ ఆఫీస్ లో నేషనల్ నవక్రాంతి పార్టీ జాతీయ అధ్యక్షుడు కనకం శ్రీనివాసరావు చేతుల మీదుగా బీఫారం తీసుకున్న సిలివేరి ఇంద్ర గౌడ్ మెదక్ ఎంపీ అభ్యర్థి అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన అధ్యక్షుడు కి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజా వ్యతిరేకత ఓట్లతో విజయం సాధిస్తానని సిలివేరి ఇంద్ర గౌడ్ తెలియజేశారు Manne Ganesh Dubbaka constancy […]

Breaking News

నవవధువుకు పుస్తె మట్టెలు అందజేత

131 Viewsనవవధువు కు పుస్తే మట్టెలు అందజేసిన ఎంపీపీ పాండు గౌడ్ సిద్దిపేట జిల్లా ఏప్రిల్ 19 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన దుబ్బాసి యాదవ్వ,మల్లయ్య కూతురు మహేశ్వరి వివాహానికి పుస్తే మట్టెలు అందజేసిన ఎంపీపీ పాండు గౌడ్,ఈ సందర్భంగా పెళ్ళి కూతురు కుటుంబ సభ్యులు ఎంపీపీ పాండు గౌడ్ కు ధన్యవాదాలు తెలిపారు అలాగే గ్రామంలో నిరుపేదలకు అండగా నిలుస్తున్న ఎంపీపీ పాండు గౌడ్ ను పలువురు అభినందించారు ఈ కార్యక్రమంలో […]

Breaking News

జిల్లాల్లో పర్యటించనున్న ప్రజాపతి…

92 Viewsఏప్రిల్ 18, 24/7 తెలుగు న్యూస్: హైదరాబాద్‌: జిల్లాల పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి.. 19 ఏప్రిల్ ఉదయం మహబూబ్‌నగర్‌లో వంశీచందర్‌రెడ్డి నామినేషన్‌కు రేవంత్, సాయంత్రం మహబూబాబాద్ బహిరంగ సభకు హాజరుకానున్న రేవంత్.. 20న మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్‌కు రేవంత్. 20న సాయంత్రం కర్ణాటక ప్రచారం.. 21న భువనగిరిలో చామల కిరణకుమార్‌ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి రేవంత్.. 22న ఉదయం ఆదిలాబాద్‌ సభలో పాల్గొననున్న సీఎం.. 23న నాగర్‌కర్నూల్‌లో బహిరంగ సభ.. 24న […]

Breaking News

ఓపెన్ టు ఆల్ కబడ్డీ టోర్నమెంట్….

89 Viewsఏప్రిల్ 18, 24/7 తెలుగు న్యూస్:ఓపెన్ టు ఆల్ కబడ్డీ టోర్నమెంట్ లో భాగంగా సెమీ ఫైనల్ -1 మ్యాచ్ ను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతలపల్లి జగదీశ్వర్ రావు. చిన్నంబావి మండలం వెలగొండ గ్రామంలో శ్రీరామ నవమి సందర్బంగా ఓపెన్ టు ఆల్ కబడ్డీ టోర్నమెంట్ ను నిర్వహిచడం జరిగింది.ఇట్టి కార్యక్రమానికి గ్రామ కాంగ్రెస్ నాయకుల ఆహ్వానం మేరకు పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ […]

Breaking News

ఇరవై మందికి నో…..

90 Viewsఏప్రిల్ 18, 24/7 తెలుగు న్యూస్ :బీఆర్ఎస్‌లోకి 20 మంది ఎమ్మెల్యేలు.. నో చెప్పిన కేసీఆర్ రేవంత్ సర్కారుకు ముందుంది ముసళ్ల పండగ.. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్ళిన వారు బాధపడుతున్నారు. ఓ కీలక సీనియర్ నేత నన్ను సంప్రదించారు. 104 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే బీజేపీ వాళ్లు ప్రభుత్వానికి కూల్చడానికి కుట్రలు చేశారు, 64 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్‌ను బీజేపీ వాళ్లు బతకనిస్తారా?” అని ప్రశ్నించాడు. కాంగ్రెస్‌కు అధికారం వచ్చింది […]

Breaking News

తెలంగాణ భవన్ లో కేసీఆర్ గారి చేతుల మీదుగా B ఫామ్

66 Viewsపెద్దపల్లి పార్లమెంట్ BRS పార్టీ అభ్యర్థిగా ఈరోజు తెలంగాణ భవన్ లో కేసీఆర్ గారి చేతుల మీదుగా B ఫామ్ అందుకున్న కొప్పుల ఈశ్వర్.. హాజరైన మాజీ మంత్రి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, కోరుకంటి చందర్, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, రాజ్యసభ సభ్యులు టీ.భాను ప్రసాద్‌ రావు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, కోలేటి దామోదర్ గుప్తా, రాష్ట్ర నాయకులు ఓరుగంటి రమణారావు, రాకేష్, గంట రాములు తదితరులు.. […]