214 Views గజ్వేల్ సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి రామజోగి అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో తెలంగాణ క్షత్రియ రామజోగి అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రతి కులానికి ప్రాధాన్యత ఇస్తూ అందులో భాగంగా తెలంగాణ క్షత్రియ రామ జోగి కులం సమాజానికి […]
Breaking News
అఖిల భారత జర్నలిస్టు ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా కార్యవర్గం నియామకం
173 Views సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆదివారం అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు విజయ్ గణేష్ ఆధ్వర్యంలో అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా యూనియన్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు.. నూతన కమిటీ నియామకం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏబిజేఎఫ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజ లింగం హాజరయ్యారు.జిల్లా అధ్యక్షుడు విజయ్ మాట్లాడుతూ.సిద్దిపేట లో జరిగినటువంటి ఏబిజేఎఫ్ యూనియన్ లో ప్రతి ఒక్కరూ బాధ్యతతో తమ పదవులకు న్యాయం […]
శ్రీరామకోటి భక్త సమాజానికి అవకాశం ఇచ్చిన భద్రాచలం దేవస్థానం
215 Views భద్రాచలంలో రాముల వారి కల్యాణానికి ఉపయోగించే కోటి తలంబ్రాల దీక్ష అద్భుత కార్యక్రమంలో పాల్గొనే ధార్మిక సంస్థలను భద్రాచల దేవస్థానం ఎంపిక చేసుకుంది. అందులో భాగంగా ఆదివారం గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ ఉండడం చాలా ఆనందంగా ఉందని సంస్థ వ్యవస్థాపక అధ్యకులు రామకోటి రామరాజు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత 20సంవత్సరాల నుండి మా ఆధ్యాత్మిక సేవలు భద్రాచలం గుర్తించిందన్నారు. భద్రాచలం నుండి […]
మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యంపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం….ఎల్లారెడ్డిపేట పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్.
442 Viewsమొక్కల సంరక్షణలో నిర్లక్ష్యంపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం ఎల్లారెడ్డిపేట పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్. మండల పంచాయతీ అధికారి, ఉపాధి హామీ అసిస్టెంట్ ప్రోగ్రాం అధికారి, సాంకేతిక సహాయకులకు షోకాజు నోటీసులు జారీ. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలను సంరక్షించడంలో విఫలమైన అధికారులపై జిల్లా కలెక్టర్ వేటు వేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గిద్దె చెరువు ట్యాంకు బండుపై నాటిన నాలుగు వరుసల మొక్కల్లో చాలావరకు నీళ్లు అందించని కారణంగా ఎండిపోవడం, ప్రధాన […]
విద్యాసాగర్ రెడ్డి ని అభినందించిన తెలంగాణ ఉద్యమకారుడు కేకే..
155 Viewsవిద్యాసాగర్ రెడ్డి ని అభినందించిన తెలంగాణ ఉద్యమకారుడు కేకే రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ రెడ్డి హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షులుగా నియమించబడ్డ గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామానికి చెందిన నర్ర విద్యా సాగర్ రెడ్డి ని శనివారం ఇంటికి వెళ్లి అభినందించిన రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి. ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ నీలాంటి యువత ప్రజల పక్షాన నిలబడి […]
సిద్దిపేట జిల్లా కోర్టులో కంటి వైద్య పరీక్షలు.
144 Viewsకంటి వెలుగు రెండవ విడత కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా కోర్టులో కంటి వైద్య శిబిరాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రఘురాం , సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి భవాని , సీనియర్ సివిల్ జడ్జి స్వాతి, జూనియర్ సివిల్ జడ్జి సల్మా ఫాతిమా, బారసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు జనార్దన్ రెడ్డి సత్యనారాయణ లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ కాశీనాథ్ తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కంటి వెలుగు జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీకాంత్ […]
మాజీ సర్పంచ్ కుటుంబానికి పరామర్శ
203 Viewsమాజీ సర్పంచ్ కుటుంబానికి పరామర్శ. ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గుండారం గ్రామ మాజీ సర్పంచ్ మైదంపల్లి సతీష్ రావు తల్లి గురువారం రోజున మరణించగా రంగారావు,సతీష్ రావు లను జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి,ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజ్ పరామర్శించారు Telugu News 24/7tslocalvibe.com
అర్హులందరికీ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి స్థలం ఉన్న వారికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయాలి సంద బోయిన ఎల్లయ్య సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు
133 Views గజ్వేల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో అంటించిన లబ్ధిదారుల జాబితా అసమగ్రంగా ఉందని సమగ్రంగా సర్వే చేయాలని అర్హులందరికి డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇండ్లు ఇవ్వాలని స్థలం ఉన్న వారికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందజేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సందబోయిన ఎల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మున్సిపల్ పట్టణంలో మొత్తం పూర్తిగా సమగ్రంగా సర్వే చేయకుండా కొంతమందికి మాత్రమే ఫోన్లు చేసి వారి ఇండ్లకు మాత్రమే పరిమితమై […]
అంగన్వాడి కేంద్రంలో కుర్చీల పంపిణీ చేసిన బిఆర్ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ రాజు గౌడ్
133 Views జగదేవపూర్ మండలంలోని లింగారెడ్డిపల్లి గ్రామంలో ఉన్న అంగన్వాడి కేంద్రంలో పిల్లలు కూర్చోవడానికి కుర్చీలు పంపిణీ చేసిన బిఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు యువ నాయకుడు రాజు గౌడ్. రాజు గౌడ్ మాట్లాడుతూ సమాజ సేవ చేయడమే తమ లక్ష్యమని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com










