166 Views*తేదీ:27/03/2023* *టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రశ్నిచే గొంతుక రాహుల్ గాంధీ గారిపై నరేంద్రమోదీ అనర్వత వేటు వెయ్యడం సిగ్గుచేటని రాహుల్ గాంధీ గారిపై అప్రజాస్వామిక చర్యలను నిరసిస్తూ దేశమంతటా చేపడుతున్న నిరసనలలో భాగంగా ఈరోజు సిద్దిపేట పట్టణ కేంద్రంలో జిల్లా అధ్యక్షలు నర్సారెడ్డి గారి ఆదేశాల మేరకు సిద్దిపేట పట్టణ అధ్యక్షులు అత్తు ఇమామ్ గారి అధ్యక్షతన సిద్దిపేట పట్టణ కేంద్రంలో గల ముస్తాబద్ చౌరస్తా ఇందిరా గాంధీ గారి […]
Breaking News
మర్కుక్ మండలానికి తొలిసారి అవార్డుల జల్లు
158 Views _*జిల్లా స్థాయిలో ఏకంగా 6 అవార్డులు దక్కించుకున్న మర్కుక్ మండలం* _*ఆర్థిక & ఆరోగ్య శాఖామాత్యులు హరీష్ రావు చేతుల మీదుగా అవార్డులు అందుకున్న మర్కుక్ మండల ఎంపీపీ పాండు గౌడ్ వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి మర్కుక్ ఎర్రవల్లి పాములపర్తి అంగడి కిష్టాపూర్ పాతూర్ గ్రామ సర్పంచ్ లు ఎంపీటీసీలు* *దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ లో భాగంగా మర్కుక్ మండలానికి ఏకంగా జిల్లా స్థాయిలో 6 […]
బోరు తవ్విస్తే బంగారాన్ని పోలిన పొడి బయటకు వచ్చింది ,ఒడిశాలో ఘటన బొలంగీర్ జిల్లాలో ఓ గ్రామంలో బోరు తవ్వించిన రైతు* బురదతో పాటు పైకి వచ్చిన బంగారం
142 Views తేదీ : 26 మార్చి 2023 తెలంగాణ / సూర్యాపేట జిల్లా :*బోరు తవ్విస్తే బంగారాన్ని పోలిన పొడి బయటకు వచ్చింది* *ఒడిశాలో జరిగిన ఘటన బొలంగీర్ జిల్లాలో ఓ బోరు తవ్విన* బురదతో పాటు గ్రామంలోని బంగారం రంగు పొడి బోరులోంచి బంగారం వస్తోందంటూ ప్రచారం చేసిన అధికారులు పరిశీలన నిమిత్తం తరలింపు శివ శంకర్. చలువాది ఒడిశాలో ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. నీటి కోసం బోరు తవ్విస్తే అందులోంచి బంగారం […]
అధికారులార పట్టించుకోరా ?
116 Views గ్రామము :ఇప్పలగూడెం మర్కూక్, మార్చి25 మర్కూక్ మండలం ఇప్పలగూడెం గ్రామంలో ఎస్సీ కాలనీలో మురికి కాల్వలు, సీసీ రోడ్లు అధ్వాన్నంగా తయారు అయ్యాయి. సీసీ రోడ్లు ధ్వంసమైన పట్టించుకోవడం లేదు. దీంతో కాలనీ వాసులు పలు ఇబ్బందులు పడుతున్నారు. పలుసార్లు గ్రామ ప్రజాప్రతినిధులకు, గ్రామ కార్యదర్శికి చెప్పిన ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూతనంగా గ్రామంలో మిగతా కాలనీలో సీసీ రోడ్లు వేశారని , ఇక్కడ మరిచారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎర్రోళ్ల […]
అధికారులారా పట్టించుకోరా ?
147 Views గ్రామము :ఇప్పలగూడెం మర్కూక్, మార్చి25 మర్కూక్ మండలం ఇప్పలగూడెం గ్రామంలో ఎస్సీ కాలనీలో మురికి కాల్వలు, సీసీ రోడ్లు అధ్వాన్నంగా తయారు అయ్యాయి. సీసీ రోడ్లు ధ్వంసమైన పట్టించుకోవడం లేదు. దీంతో కాలనీ వాసులు పలు ఇబ్బందులు పడుతున్నారు. పలుసార్లు గ్రామ ప్రజాప్రతినిధులకు, గ్రామ కార్యదర్శికి చెప్పిన ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూతనంగా గ్రామంలో మిగతా కాలనీలో సీసీ రోడ్లు వేశారని , ఇక్కడ మరిచారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా […]
నూతన భవనం నిర్మించుటకు పాత భవనాన్ని జెసిబి సహాయంతో తొలగించెందుకు ముందుకెళ్తున్న ప్రజాప్రతినిధులు…
428 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి 24, పోతుగల్ అంబేద్కర్ నగర్ మండల పరిషత్ పాఠశాల పాత భవనం కూల్చి నూతన భవనం సిఎస్ ఆర్ నిధుల నుండి నిర్మాణ పనులు ప్రారంబించేశారు. ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తన్నీరు గౌతం రావు, తెలంగాణ రాష్ట్ర రజక సంఘం అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్ , (పోతుగల్, గూడూరు) ఎంపీటీసీ కొండని బాలకిషన్, గ్రామశాఖ అధ్యక్షులు రేపాక బాల్ నర్స్, గ్రామశాఖ ఉప అధ్యక్షులు అనిల్, వార్డు సభ్యులు తదితరులు […]
డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామికి ఘన సన్మానం
157 Viewsయాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలో గల శ్రీ రాజరాజేశ్వర శివాలయంలో శ్రీ శుభ కృత నామ సంవత్సరం ఉగాది పండగ పర్వదిన సందర్భంగా బుధవారం ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పసువునూరి వీరేశం గుప్త, ఆలేరు మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సముద్రాలకు కుమార్ గుప్తా, ఆలేరు పట్టణ వైశ్య సంఘం అధ్యక్షులు అయిత వెంకటేష్, ఆధ్వర్యంలో డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామికి శాలువా కప్పి ఘన సన్మానం చేశారు. ఈ […]
వర్గల్ మండలం కాంగ్రెస్ నాయకుల అక్రమ అరెస్ట్.
131 Views*వర్గల్ మండల కాంగ్రెస్ నాయకుల అక్రమ అరెస్ట్ టిఎస్పిఎస్సి పేపర్ లీకేజీ లో కీలక పాత్ర వహించిన ఐటీ ఉద్యోగులను అరెస్ట్ చేయకుండా* *తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారధి,మల్కాజిగిరి పార్లమెంట్ ఎంపీ రేవంత్ రెడ్డి సిట్ నోటీసులు ఇవ్వగా,తేదీ. 23.మార్చ్ .2023 గురువారం రోజున రేవంత్ రెడ్డి సిట్ కు హాజరవుతుండగా,రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ఆయనకు* *మద్దతుగా వెళ్తున్న వర్గల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ముందస్తు అరెస్ట్.అరెస్ట్ అయిన వారిలో వర్గల్ మండల […]
డబుల్ బెడ్ రూం ఇళ్ళ పంపిణీలో అవకతవకలు
128 Views గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర మంగళవారం నాడు డబుల్ బెడ్ రూమ్ ల పంపిణీలో అవకతవకలు జరిగాయి.హర్హులైన వారికి ఇళ్ల పంపిణీలో అధికారుల చాకచక్యం వల్ల రావలసిన వారికి కాక ఇతరులకు ఇల్లు సాంక్షన్ కావటం వల్ల గజ్వేల్ లో మంగళవారం ధర్నా జరిగింది.వెంటనే అధికారులు స్పందించి హర్హులైన పేదలను గుర్తించి ఇల్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్





