Breaking News

బోరు తవ్విస్తే బంగారాన్ని పోలిన పొడి బయటకు వచ్చింది ,ఒడిశాలో ఘటన బొలంగీర్ జిల్లాలో ఓ గ్రామంలో బోరు తవ్వించిన రైతు* బురదతో పాటు పైకి వచ్చిన బంగారం

131 Views

 

తేదీ : 26 మార్చి 2023  తెలంగాణ / సూర్యాపేట జిల్లా :*బోరు తవ్విస్తే బంగారాన్ని పోలిన పొడి బయటకు వచ్చింది* *ఒడిశాలో జరిగిన ఘటన బొలంగీర్ జిల్లాలో ఓ బోరు తవ్విన* బురదతో పాటు గ్రామంలోని బంగారం రంగు పొడి బోరులోంచి బంగారం వస్తోందంటూ ప్రచారం చేసిన అధికారులు పరిశీలన నిమిత్తం తరలింపు శివ శంకర్. చలువాది ఒడిశాలో ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. నీటి కోసం బోరు తవ్విస్తే అందులోంచి బంగారం రంగులో ఉన్న పొడి బయటికి వచ్చింది. బొలంగీర్ జిల్లా బహాలి గ్రామానికి చెందిన మహ్మద్ జావెద్ తన పొలంలో సాగునీటి కోసం బోరు తవ్వించాడు. అయితే, ఆ బోరు నుంచి బురద నీటితో పాటు బంగారం రంగులో ఉన్న పొడి కూడా పైకి వచ్చింది. చూడడానికి అచ్చం అది బంగారంలోనే ఉంది. దాంతో, బోరు వేస్తే బంగారం పడిందన్న వార్త పాకిపోయింది. ఈ సమాచారం అందుకున్న అధికారులు రైతు పొలంలోని బోరు వద్దకు చేరుకుని ఆ పొడి నమూనాలు సేకరించారు. ఆ పొడి బంగారమో కాదో తేల్చేందుకు నమూనాలను ల్యాబ్ కు పంపించారు. అంతేకాదు,
IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *