Breaking News

మిగిలింది మూడు రోజులే.. ఏప్రిల్ 15 తో గడువు ముగింపు*

146 Viewsడిస్కౌంట్ తో వాహనాల ట్రాఫిక్ చలాన్స్ చెల్లించండి* *మిగిలింది మూడు రోజులే.. ఏప్రిల్ 15 తో గడువు ముగింపు* *అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి – వి. శేఖర్, యస్. ఐ ఎల్లారెడ్డిపేట్* వాహనాల పై పెండింగ్ లో వున్న చలాన్స్ పై డిస్కౌంట్ ఈ నెల 15 తో ముగుస్తుండటం తో పెండింగ్ చలాన్స్ వున్న వాహన దారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎల్లారెడ్డిపేట్ యస్.ఐ వి. శేఖర్ కోరారు. ఈ సందర్బంగా యస్. […]

Breaking News

మండలెశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం

133 Views ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో మండలేశ్వర స్వామి విగ్రహప్రతిష్ట కళ్యాణం చేశారు. మంగళవారం రోజున యజ్ఞ పూజ లకు రజక సంఘం నాయకుల ఆహ్వానం మేరకు భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతిరెడ్డి ప్రధాన కార్యదర్శి చందుపట్ల లక్ష్మారెడ్డి సీనియర్ నాయకులు రెడ్డి సంఘం అధ్యక్షుడు గుండాడివెంకట్ రెడ్డి చందుపట్ల రామ్ రెడ్డి పారుపల్లి సంజీవరెడ్డి మిరియాల కార్ రవి వంగ శ్రీకాంత్ రెడ్డి పందిర్ల శ్రీనివాస్ గౌడ్ […]

Breaking News

అన్నదాతకు అండగా బహుజన సమాజ్ పార్టీ

133 Viewsఅన్నదాతకు అండగా బహుజన సమాజ్ పార్టీ ఉంటుందని ఎల్లారెడ్డిపేట బిఎస్పి మండల అధ్యక్షుడు నీరటి భాను పేర్కొన్నారు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపుమేరకు రాష్ట్రంలోని అన్ని మండలాల్లో రైతులకు మద్దతు గా రైతు పండించిన అటువంటి పంటను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐకేపీ ద్వారా కొనుగోలు చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అలాగే తహసీల్దార్ గారికి మెమోరాండం సమర్పించడం జరిగింది బహుజన్ […]

Breaking News

కుల వివక్ష పై పోరాడిన ఏకైక వ్యక్తి జ్యోతిరావు పూలే రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి బాల శంకర్ కృష్ణ

145 Viewsకుల వివక్ష పై పోరాడిన ఏకైక వ్యక్తి జ్యోతిబాపూలే…. బడుగు బలహీన వర్గాలు దళితులు మహాత్మ అనే అని పిలుస్తారు అందుకే అతన్ని జ్యోతిరావు పూలే గా అభివర్ణించారు అని తెలంగాణ మోచి సంఘం ప్రధాన రాష్ట్ర కార్యదర్శి బాల శంకర్ కృష్ణ కొనియాడారు సోమవారం రోజున ఆదిలాబాద్ జిల్లాలో లో పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మొచి సంఘం రాష్ట్ర కార్యదర్శి బాల శంకర్ […]

Breaking News

నల్లజెండాలతో రైతు నాయకుల ఇళ్ళ ముందు నిరసనలు

214 Viewsఎగుర వేయాలి అని మంత్రి కేటీఆర్ ప్రతి గ్రామంలో నల్ల జెండాలు ఎగురవేసి డప్పులు మోగించాలని కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మకాలాలని ఈ సెగ ఢిల్లీకి తాకాలనీ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పురపాలక ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు ఆయన ఆదేశాల మేరకు యాసంగిలో వడ్లు కేంద్రమే కొనుగోలు చేయాలనే డిమాండ్ చేస్తూ ఎల్లారెడ్డిపేట మండల జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు గొల్లపల్లి సర్పంచ్ పాశం సరోజన దేవి రెడ్డి బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ […]

Breaking News

ఇంటింటా నల్ల జెండాలతో నిరసనలు

232 Viewsకేంద్ర ప్రభుత్వ వైఖరికి ప్రతి రైతు ఇంటి పై నల్ల జెండాలు ఎగుర వేయాలి అని మంత్రి కేటీఆర్ ప్రతి గ్రామంలో నల్ల జెండాలు ఎగురవేసి డప్పులు మోగించాలని కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మకాలాలని ఈ సెగ ఢిల్లీకి తాకాలనీ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పురపాలక ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు ఆయన ఆదేశాల మేరకు యాసంగిలో వడ్లు కేంద్రమే కొనుగోలు చేయాలనే డిమాండ్ చేస్తూ ఎల్లారెడ్డిపేట మండల జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు గొల్లపల్లి […]

Breaking News

మార్వాడి సుదర్శన్ కు దళిత రత్న, బెస్త నరేష్ కు దళిత యువరత్న అవార్డుల ప్రధానం

141 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా బొప్పాపూర్ కు చెందిన బెస్ట్ నరేష్ కు దళిత రత్న అవార్డు దక్కింది మంగళవారం రోజున: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో డా,బాబు జగ్జీవన్ రామ్ & డా, బి ఆర్ అంబేద్కర్ రాష్ట్రస్థాయి జయంతి ఉత్సవాల కమిటీ- 2022, ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్రభారతిలో డా,బాబు జగ్జీవన్ రామ్ 115 వ జయంతి వేడుకలు నిర్వహించారు ఎస్సీ ఎస్టీ వర్గాల గురించి విశేష కృషి చేసిన షెడ్యూల్డ్ కులాలకు చెందిన ఉద్యమకారులకు […]

Breaking News

సంఘ సంస్కర్త బలహీన వర్గాల నాయకుడు జగ్జీవన్ రామ్

165 Viewsడాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 115 జయంతి వేడుకలు మంగళవారం రోజున ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా జరిపారు ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో,బాబు జగ్జీవన్ రామ్ ప్రధాన కూడళ్లలో అధికారికంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీ మతి సిక్త్ పట్నాయక్ జిల్లా ఎస్పీ ఉదయ్కుమార్ రెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ మాజీ మంత్రి వర్యులు శ్రీ జోగు రామన్న హాజరయ్యారు. బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపూరావు. డీసీసీ చైర్మన్ అద్దిబోజారెడ్డి .మోచి […]

Breaking News

హైకోర్టు న్యాయమూర్తి ని కలిసిన రాష్ట్ర మోచి సంఘం నాయకులు

144 Views తెలంగాణ రాష్ట్రంలోని తన స్వస్థలం అయిననిర్మల్ జిల్లా కు హైకోర్టు న్యాయమూర్తి శ్రీదేవిశ్రీహరిరావు హైకోర్ట్ న్యాయమూర్తిగా నియామకం పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.ఈ సందర్బంగా ఆదివారం రోజు నిర్మల్ జిల్లాకు వచ్చారు హైకోర్టు న్యాయమూర్తి జువ్వాడి శ్రీదేవి ని మర్యాదపూర్వకంగా రాష్ట్ర కార్యవర్గ మోచి నిర్మల్ మోచి సంఘం కార్యవర్గ సభ్యులు హైకోర్టు జడ్జి శ్రీదేవికి పుష్పగుచ్చం ని అందించి స్వాగతం పలికారు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర […]

Breaking News

చెత్త సేకరణ కోసం పురవీధుల్లో ఆటో రిక్షాలు

240 Viewsచెత్త సేకరణ కోసం చిన్నచిన్న వీధులలో ఆటో రిక్షా లను ఏర్పాటు చేసినట్లు ఎల్లారెడ్డిపేట గ్రామ సర్పంచ్ నెవూరి వెంకట్ రెడ్డి తెలిపారు గ్రామపంచాయతీ పరిధిలో గల 14 వార్డులలో చెత్త సేకరణకు వినియోగించే ఆటో రిక్షా ను స్థానిక సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి ఉగాది తెలుగు సంవత్సరాది సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆటో రిక్షా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. గ్రామంలో చెత్త సేకరణ కోసం ట్రాక్టర్ లు ఇప్పటికే ఉండగా చిన్నచిన్న […]