Breaking News కథనాలు ప్రాంతీయం

కుటుంబ సభ్యుల చెంతకు చేరిన కమల…

385 Viewsకుటుంబ సభ్యుల చెంతకు చేరిన కమల… మండలం లోని మద్దిమల్ల గ్రామ కాశీ తండాకు చెందిన మాలోత్ కమల శుక్రవారం రాత్రి కుటుంబ కలహాల కారణంగా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని కిష్టంపల్లి కి వెళ్లగా ఇట్టి విషయం తెలుసుకున్న మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ ఎల్లారెడ్డి పేట లోని డే కేర్ సెంటర్ లో చేర్పించగా ఇట్టి విషయం ఆమె కుటుంబ సభ్యులకు తెలపగా శనివారం మద్దిమల్ల కాశీ తండా నుండి వచ్చిన […]

Breaking News

ఫోన్ పోయినా, పోగొట్టుకున్న, దొరుకుతుందోచ్…

135 Viewsబేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధి లోని ఎల్కల్ గ్రామానికి చెందిన గడ్డం రాజు అను వ్యక్తి ది గతం లో వివో ఫోన్ పోవడం జరిగింది. అట్టి ఫోన్ ను ట్రెసింగ్ చేసి దొరికిన వారి నుండీ ఫోన్ స్వాధీనం చేసుకొని బేగంపేట్ ఎస్ ఐ అరుణ్  మరియు సిబ్బంది బాధితునికి ఫోన్ అందచేయడం జరిగింది. తరుణం మంచిదే,సంతోషించవలసిన విషయమే. Telugu News 24/7tslocalvibe.com

Breaking News ప్రాంతీయం

బంధనకల్లో రెడ్డిసంఘం కులదేవత మంకాలమ్మ మూడవ వార్షికోత్సవం ఘనంగా…

175 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఏప్రిల్ 28,   ముస్తాబాద్ మండలం బదనకల్ గ్రామంలో రెడ్డిసంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కులదేవత అయిన మహంకాళి మాత మూడవ వార్షికోత్సవం సందర్భంగా గ్రామంలోని గ్రామదేవత యినా పోచమ్మ బోనాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. బైండ్ల రాజుల నృత్యాలు ఆటపాటలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. వారి మొక్కులు చెల్లించుకున్నారు. ఈసందర్భంగా రెడ్డి సంఘం అధ్యక్షులు చల్లా దేవరెడ్డి, ఉపాధ్యక్షులు కస్తూరి శ్రీనివాస్ రెడ్డి తోపాటు రెడ్డి సంఘం సభ్యులు మాట్లాడుతూ […]

Breaking News

జగదేవపూర్ సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి జన్మదినం సందర్భంగా కొత్తపేట గ్రామ ఉప సర్పంచ్ శుభాకాంక్షలు తెలిపారు

133 Viewsజగదేవపూర్ సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి జన్మదినం సందర్భంగా కొత్తపేట గ్రామ ఉప సర్పంచ్ మహేష్,దేవేందర్ రెడ్డి,అమరేందర్ రెడ్డి,మహిపాల్ రెడ్డి,రామచంద్రం,వెంకటేష్,వెంకటేష్,శ్రీకాంత్,గ్రామ నాయకులు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శాలువతో సన్మానించి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు** ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News

మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్ ను కలిసిన డాక్టర్.వంగపల్లి అంజయ్య స్వామి

138 Views    యాదాద్రి భువనగిరి జిల్లా కాచారం ( కైలాసపురం) రేణుకా ఎల్లమ్మ దేవాలయం అధ్యక్షులు ఐవీఎఫ్ రాష్ట్ర ధార్మిక పరిషత్ ఛైర్మన్ డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి గురువారం హైదరాబాద్ లో మాజీ ఎంపీ టీజీ.వెంకటేష్, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్, ఐవిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల.శ్రీనివాస్ గుప్తా ను కలిసి యాదాద్రి లడ్డు ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా అంజయ్య స్వామి మాట్లాడుతూ హైదరాబాద్ లో ఇంటర్ నేషనల్ వైశ్య ఫెడరేషన్ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

గొల్లపల్లిలో కంటి వెలుగు ప్రారంభం

331 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం లోని రాచర్ల గొల్లపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కంటి వెలుగు కార్యక్రమాన్ని బొప్పాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్ గురువారం రోజున సందర్శించారు. వైద్యసేవలను అందుతున్న విధానం గురించి అడిగి తెలుసుకున్నారు.రమేష్ గౌడ్ వెంట వార్డు సభ్యులు పాటి దేవయ్య, బి ఆర్ ఎస్ నాయకులు మనోహర్, శ్రీధర్ ఉన్నారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

సహాయం… సహాయక నిధి నుండి….

124 Viewsవర్గల్  మండలోని అవుసులోనిపల్లి గ్రామానికి చెందిన గుర్రాల పద్మ, భర్త బాలురాజు  కుటుంబానికి సీఎం సహాయ నీది కింద సీఎం రిలీఫ్ ఫండ్ 30000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా సర్పంచ్ కరుణాకర్ మరియు విలేజ్ అధ్యక్షులు పాల్గొనడం జరిగింది. Telugu News 24/7tslocalvibe.com

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

ఎల్లారెడ్డిపేటలో పోలీస్ స్టేషన్లో ఠాణా దివస్…

151 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా .. మే 2వ తేదీ (మంగళవారం రోజున) ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ లో”ఠాణా దివస్… ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్లో మే 2 వ తేదీ మంగళవారం రోజున నిర్వహించే “ఠాణా దివస్” కార్యక్రమాన్ని ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ఒ క ప్రకటనలో తెలిపారు..* ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… శాంతి భద్రతలను పరిరక్షించడంలో పోలీస్ శాఖ కీలకంగా వ్యవహరిస్తుందని,ప్రజా […]

Breaking News ప్రాంతీయం వ్యవసాయం

రైతులు మనోధైర్యంతో ఉండాలి.. ప్రభుత్వం ఆదుకుంటుంది: జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్

148 Viewsరైతులు మనోధైర్యంతో ఉండాలి.. ప్రభుత్వం ఆదుకుంటుంది: జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్  ———————————— సిరిసిల్ల 26, ఏప్రిల్ 2023 ———————————– వడగండ్ల వానతో నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దని, ప్రభుత్వం ఆదుకుంటుందని జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ రైతులకు భరోసానిచ్చారు. రాత్రి కురిసిన అకాల వర్షాలకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఎల్లారెడ్డి పేట, గంభీరావుపేట, వీర్ణపల్లి మండలాల్లోని  గొరింటాల, మల్లు పల్లె, గుంట చెరువుపల్లి తండా, కంచర్ల  గ్రామాల్లో […]

Breaking News

మండలంలో ఎమ్మేల్యే రఘునదనరావు పర్యటన

120 Views తొగుట మండలంలోని గుడికందుల గోవర్ధనగిరి, వర్ధరజ్ పల్లె గ్రామాలలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పర్యటన నిన్న రాత్రి కురిసిన వడగళ్ల వర్షంతో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలను అంచనా వేయలని అధికారులను ఆదేశించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులు అధైర్య పడవద్దని అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం ఇవ్వడానికి కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీ. జే. వై. ఎమ్ జిల్లా మాజీ […]