109 Viewsవణుకు పుట్టిస్తున్న వానలు… ఇప్పటికే 100 మందికిపైగా మృతి* *ధీంతోపాటు ఆ రాష్ట్రంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. పలు చోట్ల రోడ్లు కొట్టుకుపోవడం, కొండచరియలు విరిగిపడటం వంటి ఘటనలు చోటు చేసుకొన్నాయి*. హిమాచల్ పర్వత ప్రాంతాల్లో దాదాపు 300 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. పంజాబ్లో 15 మంది, ఉత్తరాఖండ్లో 9 మంది చనిపోగా.. 13 మంది గాయపడ్డారు. హిమాచల్ ప్రదేశ్లో జరిగిన ఆస్తినష్టమే రూ.4,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. రాజస్థాన్, […]
Breaking News
45 ఏళ్ల తర్వాత యమునా నది మహోగ్ర రూపం*
112 Views*45 ఏళ్ల తర్వాత యమునా నది మహోగ్ర రూపం* *న్యూఢిల్లీ : ఉత్తరాదిన భారీ వర్షాలు జలప్రళయం సృష్టిస్తున్నాయి. ఢిల్లీలో యమునా నది మహోగ్రరూపం దాల్చింది. 45 ఏళ్ల క్రితం నాటి రికార్డును దాటి చరిత్రలో తొలిసారి నది నీటి మట్టం ఆల్టైమ్ గరిష్ఠానికి చేరింది.* దీంతో అనేక కాలనీల్లో వరద నీరు ముంచెత్తింది. కేంద్ర జల కమిషన్ సమాచారం ప్రకారం బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి ఢిల్లీ పాత రైల్వే బ్రిడ్జి వద్ద […]
ఉచిత విద్యుత్పై రేవంత్ రెడ్డి క్లారిటీ..*
115 Views*ఉచిత విద్యుత్పై రేవంత్ రెడ్డి క్లారిటీ..* హైదరాబాద్:జులై 13 ఉచిత విద్యుత్పై రాష్ట్రంలో తీవ్ర రచ్చ జరుగుతున్న నేపథ్యంలో ఎట్టకేలకు తన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చిన రేవంత్ కాసేపటి క్రితమే మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ.. ఊర్లో పెళ్లికి కుక్కల సందడిలాగా పుట్టలో పడుకున్న పాములు బయటకి వచ్చి తనను నిందిస్తున్నారని మండిపడ్డారు. అమెరికాలో మీట్ అండ్ […]
మా ఊర్లో కాంగ్రెస్కు ప్రవేశం లేదు.. 7 గ్రామాల్లో వెలసిన హెచ్చరిక బోర్డులు*
109 Views*మా ఊర్లో కాంగ్రెస్కు ప్రవేశం లేదు.. 7 గ్రామాల్లో వెలసిన హెచ్చరిక బోర్డులు* కరీంనగర్:-ఉచిత విద్యుత్తుపై రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రైతులు భగ్గుమంటున్నారు. ‘కాంగ్రెస్ పార్టీకి మా గ్రామంలో ప్రవేశం లేదు’ అంటూ ఆయా గ్రామాల్లో రైతులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, కొత్తపల్లి మండలాల్లోని పలు గ్రామా ల్లో బుధవారం పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలు వెలిశాయి. రైతులే స్వయంగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. సాగుకు 3 గంటల విద్యుత్తు సరిపోతుందన్న […]
శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత డాక్టర్ బొప్పన సత్యనారాయణరావు కన్నుమూశారు
102 Viewsహైదరాబాద్: శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత డాక్టర్ బొప్పన సత్యనారాయణరావు (బీఎస్రావు) కన్నుమూశారు. గురువారం మధ్యాహ్నం 3.30గంటల సమయంలో హైదరాబాద్లోని ఆయన నివాసంలో గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే జూబ్లీహిల్స్లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. బీఎస్ రావు భౌతికకాయాన్ని అపోలో ఆసుపత్రి నుంచి విజయవాడలోని తాడిగడపకు తరలించారు. విజయవాడలోనే అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు బంధువులు తెలిపారు. బీఎస్ రావు కుమార్తె సీమ విదేశాల్లో ఉన్నారు. ఆమె వచ్చిన తర్వాతే […]
మెదక్: ఉచిత విద్యుత్ వద్దన్న కాంగ్రెస్ నాయకులను ఊరి పొలిమేరల్లోకి రానియొద్దు.
113 Viewsమెదక్: ఉచిత విద్యుత్ వద్దన్న కాంగ్రెస్ నాయకులను ఊరి పొలిమేరల్లోకి రానియొద్దు. కాంగ్రెస్ పార్టీని తెలంగాణ నుంచి తరికొట్టాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఉచిత విద్యుత్ పై కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి మాటలపై నిరసన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రైతులకు ఉచితంగా 24 గంటల ఇస్తుంటే 3 గంటలు ఉచిత విద్యుత్ చాలు అంటూ రేవంత్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మతిలేనివన్నారు. రైతుబంధు, […]
రేషన్ షాప్ లో ప్లాస్టిక్ బియ్యం కలకలం…*
102 Views*బ్రేకింగ్ న్యూస్..* *- రేషన్ షాప్ లో ప్లాస్టిక్ బియ్యం కలకలం…* *- వెంటనే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్…* *- వెంటనే డీలర్ పై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తాం…* *- ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి….* *- రేషన్ బియ్యం లో ప్లాస్టిక్ బియ్యాన్ని కలపడం పట్ల ప్రభుత్వం పై మండిపడ్డ:-* *- జాతీయ కాంగ్రెస్ పార్టీ వర్కర్ […]
ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్లోనే మృతి
132 Viewsఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్లోనే మృతి సిద్దిపేట కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది నిమ్రా గార్డెన్ ఎదురుగా అతివేగంగా వచ్చిన ఒక ద్విచక్ర వాహనం డివైడర్ను ఢీకొట్టడంతో బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Manne Ganesh Dubbaka constancy 9701820298
రోడ్డు ప్రమాదాల నివారణకై ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక.*
107 Views *- – – రోడ్డు ప్రమాదాల నివారణకై ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక.* *- – – రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజలు భాగస్వామ్యం కావాలి.* *- – – రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా స్థాయిలో ఒక ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో డిస్టిక్ ట్రాఫిక్ అనాలసిస్ బ్యూరో.* *- – – మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమాన, జైలు తప్పదు.* *- – – […]
చికెన్ వండలేదని భార్యను గొడ్డలితో నరికేశాడు
118 Viewsచికెన్ వండలేదని భార్యను గొడ్డలితో నరికేశాడు తెలంగాణలోని మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేటలో షాకింగ్ ఘటన జరిగింది. గాలిపెల్లి పోశం, శంకరమ్మ భార్యాభర్తలు. చికెన్ కూర వండాలని భార్య శంకరమ్మను పోశం బుధవారం రాత్రి కోరాడు. అయితే ఆమె వంకాయ కూర వండింది. దీంతో భార్యపై కోపంతో పోశం రగిలిపోయాడు. శంకరమ్మ నిద్రిస్తున్న సమయంలో ఆమెను గొడ్డలితో కిరాతకంగా నరికి చంపాడు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. Manne Ganesh […]










