*బ్రేకింగ్ న్యూస్..*
*- రేషన్ షాప్ లో ప్లాస్టిక్ బియ్యం కలకలం…*
*- వెంటనే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్…*
*- వెంటనే డీలర్ పై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తాం…*
*- ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి….*
*- రేషన్ బియ్యం లో ప్లాస్టిక్ బియ్యాన్ని కలపడం పట్ల ప్రభుత్వం పై మండిపడ్డ:-*
*- జాతీయ కాంగ్రెస్ పార్టీ వర్కర్ కమిటీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు తుమ్మలపల్లి రవి నాయుడు*
జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం గొర్లఖాన్ దొడ్డి గ్రామంలో పర్యటిస్తున్న నేపథ్యంలో *అకస్మికంగా రేషన్ షాపులో బియ్యాన్ని పరిశీలిస్తున్న నేపథ్యంలో ప్లాస్టిక్ బియ్యం రావడంతో డీలర్ ను ప్రశ్నించి, ప్రభుత్వంపై మండిపడ్డ:-*
*????జాతీయ కాంగ్రెస్ పార్టీ వర్కర్ కమిటీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు తుమ్మలపల్లి రవి నాయుడు*
*????ఈ సందర్భంగా రవి నాయుడు మాట్లాడుతూ..*
రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం రావడంపై ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు… ప్రజల ప్రాణాలతో ఎందుకు చలగాటం ఆడుతున్నారని ప్రశ్నించారు…. వాటిని తినడం వల్ల ప్రజలు అనారోగ్యాల పాలవడం తప్పదని అంటున్నారు.
ప్లాస్టిక్ బియ్యం తిని బతకాలా చావాలా
