ప్రాంతీయం

కేంద్రమంత్రి జై శంకర్ తో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ 

45 Viewsనేడు కేంద్రమంత్రి జై శంకర్ తో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ మార్చి 13 తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీలో విదేశా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్,తో బేటి కానున్నారు ఇందుకోసం బుధవారం సాయంత్రం ఆయన ఢిల్లీకి వెళ్లారు.జై శంకర్ తో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడ కూడా పాల్గొనట్లు తెలిసింది. అయితే ప్రస్తుతం జైశంకర్ విదేశీ […]

ప్రాంతీయం

తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం

103 Viewsతెలంగాణ అసెంబ్లీలో గందరగోళం మార్చ్ 13 తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గందరగోళం నెలకొంది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రవేశపెట్టారు. అయితే, ఈ తీర్మానం చర్చ సందర్భంగా మాజీ మంత్రులు వర్సెస్ మంత్రులుగా మాటల దాడి కొనసాగింది. అయితే, స్పీకర్ ను ఉద్దేశించి జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో తీవ్ర గందరగోళానికి దారితీశాయి. గవర్నర్ ప్రసంగంపై జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. 36 నిమిషాల గవర్నర్ ప్రసంగం […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

మహిళా మోర్చా జిల్లా కార్యదర్శిగా దుంపెన స్రవంతి

377 Views భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జిల్లా కార్యదర్శిగా దుంపెన స్రవంతి…. భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జిల్లా కార్యదర్శిగా దుంపేన స్రవంతి ని నియమించడం జరిగింది మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది జిల్లా కార్యదర్శి స్రవంతి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ బలోపేతానికి నా వంతు కృషి చేస్తానని అలాగే నా నియమానికి మద్దతు తెలిపిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రులు […]

ప్రాంతీయం

జయమ్మ కు  రాష్ట్ర ఆదర్శ మహిళ అవార్డు

109 Viewsజయమ్మ కు  రాష్ట్ర ఆదర్శ మహిళ అవార్డు రావడంతో  జయంమను శాలువాతో అభినందించారు  గజ్వేల్, మార్చి 12 జగదేవపూర్ ముదిరాజ్ సంఘం మండల మహిళా అధ్యక్షురాలు కొన్నే జయమ్మ ముదిరాజ్ ని, రాష్ట్ర ఆదర్శ మహిళ అవార్డు వచ్చిన సందర్భంగా బీసీ సెల్ మర్కుక్ మండల అధ్యక్షులు ముదిరాజ్ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మేకల కనకయ్య, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు రాగుల రాజు ముదిరాజ్, మండల ఉపాధ్యక్షుడు రొయ్యల […]

ప్రాంతీయం

వారసత్వ ఉద్యోగం కోసం పోరాటం

125 Viewsవారసత్వ ఉద్యోగం కోసం పోరాటం గజ్వేల్ మార్చ్ 12 గజ్వేల్ మండలం సిద్ది పేట జిల్లా లో గల 61+వి ఆర్ ఏ లను ప్రజా ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసి.బేగంపేట పోలీస్ స్టేషన్ లో ఉంచడం జరిగింది. గత.పంతొమ్మిది నెలల నుండి జీ ఓ వచ్చిన ఆ జీవో ప్రకారం.ప్రజా ప్రభుత్వం అని చెప్ప బడే ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి, ప్రభుత్వం బే ఖాతరు చేస్తూ..వాళ్ళ గోడు పట్టించుకోవడం లేదు..వాళ్ళ మాటల్లోనే..ఇలా సమాధానం ఇచ్చారు […]

ప్రాంతీయం

అపరిచిత, అనుమానాస్పద వ్యక్తుల మాయ మాటలు విని మోసపోవద్దు

61 Views  ప్రజలతో మమేకమై సేవ చేయడం పోలీసుల బాధ్యత – జిల్లా ఎస్పీ శ్రీ డివి శ్రీనివాసరావు ఐపిఎస్ జిల్లా పోలీసుల ఆధ్వర్యం లో ప్రతిమ హాస్పిటల్ , కరీంనగర్ వారి సహకారం తో జైనూర్ పరిసర ప్రాంత వాసులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు విద్యార్థులు యువత ఉన్నత చదువులు అభ్యసించాలి అపరిచిత, అనుమానాస్పద వ్యక్తుల మాయ మాటలు విని మోసపోవద్దు కొమురం భీం, ఆసిఫాబాద్ జిల్లా, మార్చి 12 పోలీసులు మీకోసం కార్యక్రమం […]

ప్రాంతీయం

కల్యాణ రాముని మాచే గోటి తలంబ్రాలు మహభాగ్యం

56 Viewsకోటి తలంబ్రాల దీక్షలో ( ఎం ఈ ఓ) యెలగందుల కృష్ణ దంపతులు గోటితో వడ్లను ఓలిచి సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజుకు అందజేశారు కల్యాణ రాముని మాచే గోటి తలంబ్రాలు మహభాగ్యం సిద్దిపేట జిల్లా గజ్వేల్, మార్చ్ 12 భద్రాచల సీతారాముల కళ్యానానికి అందించే కోటి తలంబ్రాల దీక్షలో బుధవారం గజ్వేల్ ( ఎం ఈ ఓ) యెలగందుల కృష్ణ దంపతులు పాల్గొని రామనామ స్మరణ చేస్తూ గోటితో వడ్లను వలిచారు. అనంతరం శ్రీరామకోటి […]

ప్రాంతీయం

ప్రమాదానికి గురైన మహిళను హాస్పిటల్ కు తరలించిన డిసిపి.

60 Viewsమంచిర్యాల జిల్లా. ప్రమాదానికి గురైన మహిళను హాస్పిటల్ కు తరలించిన డిసిపి. రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల డి సి పి ఏ భాస్కర్ ఐపిఎస్., మంచిర్యాల నుండి లక్షేట్టిపేట వైపు వెళ్తున్న సమయంలో వేంపల్లి వద్ద గుర్తు తెలియని వాహనం ప్రమాదం చేసి వెళ్లగా సదరు మహిళా రోడ్డు పై పడి ఉండడం గమనించి వాహనం ఆపి వెంటనే డీసీపీ మంచిర్యాల ప్రభుత్వ హాస్పిటల్ కు స్వయంగా దగ్గర ఉండి ఆటో లో పంపించండం […]

ప్రాంతీయం

వేదాన్షు పుట్టిన రోజు సందర్భంగా కేసీఆర్ ను కలసిన సంజీవ రెడ్డి దంపతులు

62 Viewsమర్కుక్ మండలం ,పాములపర్తి గ్రామానికి చెందిన సంజీవరెడ్డి కావ్య దంపతుల చిన్న కుమారుడు వేదాన్షు పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ను మర్కుక్ లోని తన వ్యవసాయ క్షేత్రంలో కలసి దీవెనలు అందుకోవటం జరిగింది.

ప్రాంతీయం

ప్రజావాణి’ దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలి

76 Viewsప్రజావాణి’ దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలి: కరీంనగర్ కలెక్టర్ కరీంనగర్ మార్చ్ 11 ప్రజావాణి’ దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలి: కరీంనగర్ కలెక్టర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేసే దరఖాస్తులను నిర్లక్ష్యం చేయకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. కొన్ని దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరించారు. ప్రజావాణికి మొత్తం 226 దరఖాస్తులు వచ్చాయి.