వారసత్వ ఉద్యోగం కోసం పోరాటం
గజ్వేల్ మార్చ్ 12
గజ్వేల్ మండలం సిద్ది పేట జిల్లా లో గల 61+వి ఆర్ ఏ లను ప్రజా ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసి.బేగంపేట పోలీస్ స్టేషన్ లో ఉంచడం జరిగింది. గత.పంతొమ్మిది నెలల నుండి జీ ఓ వచ్చిన ఆ జీవో ప్రకారం.ప్రజా ప్రభుత్వం అని చెప్ప బడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వం బే ఖాతరు చేస్తూ..వాళ్ళ గోడు పట్టించుకోవడం లేదు..వాళ్ళ మాటల్లోనే..ఇలా సమాధానం ఇచ్చారు ప్రభుత్వం పేరుకే తప్పా చేసింది ఏమి లేదు అని తెలియజేశారు.





