247 Viewsడిసెంబర్ 9 అప్పుల బాధతో ఉరివేసుకోని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. కుకునూర్ పల్లి ఎస్ఐ పుష్ప రాజ్ కథనం మేరకు కుకునూర్ పల్లి గ్రామానికి చెందిన అనుమెల్ల రాజు (30) ఫైనాన్స్లో టాక్టర్ కోని నడుపుకుంటూ జీవనం కోనసాగిస్తున్నాడు. టాక్టర్ సరిగ్గా నడవకపోవడంతో ఫైనాన్స్ కట్టడం కోసం తెలిసిన వారి దగ్గర అప్పులు చేసాడు. అప్పుల తీర్చాలేక మనస్థాపంతో ఈ నెల […]
71 Viewsమంచిర్యాల జిల్లా. విప్లవ గేయాలతో సీనియర్ జర్నలిస్ట్ మునీర్ కు వీడ్కోలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ని గౌతమీ నగర్ లో విప్లవ గేయాలతో విప్లవకారుడు, అమరజీవి కామ్రేడ్, సీనియర్ జర్నలిస్ట్ మునీర్ కు ఏ ఐ సి టి యు నాయకులు వీడ్కోలు పలికారు. అలుపెరుగని కమ్యూనిస్టు, కలం యోధుడు, అమరజీవి కామ్రేడ్, సీనియర్ జర్నలిస్ట్ మునీర్ అని ఏఐసిటియు నాయకులు కొనియాడారు. మంచిర్యాలలో ఆయన పార్దవ దేహానికి నివాళి అర్పించారు. అఖిల భారత […]
113 Viewsకోర్టు భూమి కబ్జా గజ్వేల్, జూన్ 27 సిద్దిపేట జిల్లా గజ్వెల్ కోర్టుకు సంబంధించిన కొత్త కోర్టు భూమిని కబ్జాచేసిన జూనియర్ న్యాయవాది ఎం. శశిధర్ రెడ్డి ని బార్ అసోసియేషన్ అధ్యక్షులు చెన్ రాజ్ పండరీ మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీ సస్పెండ్ చేస్తూ తీర్మానం చేయడం జరిగింది. No Slide Found In Slider. Poll not found Manne Ganesh Dubbaka constancy 9701820298