మండల్ వర్గల్ గ్రామం మజీద్ పల్లి,గ్రామ ప్రజలకు తెలియజేయునది, మూడు రోజులపాటు నీళ్లు రావు గనక ఉన్న నీటిని పొదుపుగా వాడగలరని మనవి చేసుకుంటున్నానని గ్రామ సర్పంచ్ తెలియజేశాడు.
141 Viewsప్రభుత్వానికి ప్రజలకు మూల స్తంభాలు పత్రికలు…… రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ప్రభుత్వానికి. ప్రజలకు మూల స్తంభాలు పత్రికలు అని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సాయిబాబా గుడి సమీపంలో ఎల్లారెడ్డిపేట ప్రెస్ క్లబ్ కార్యాలయ ప్రారంభోత్సవానికి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు , అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎండి మజీద్ అధ్యక్షతన జరిగిన సమావేశం […]
119 Viewsచికెన్ వండలేదని భార్యను గొడ్డలితో నరికేశాడు తెలంగాణలోని మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేటలో షాకింగ్ ఘటన జరిగింది. గాలిపెల్లి పోశం, శంకరమ్మ భార్యాభర్తలు. చికెన్ కూర వండాలని భార్య శంకరమ్మను పోశం బుధవారం రాత్రి కోరాడు. అయితే ఆమె వంకాయ కూర వండింది. దీంతో భార్యపై కోపంతో పోశం రగిలిపోయాడు. శంకరమ్మ నిద్రిస్తున్న సమయంలో ఆమెను గొడ్డలితో కిరాతకంగా నరికి చంపాడు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. No Slide […]
221 Viewsహరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారి బ్రహ్మోత్సవాలు కామారెడ్డి జిల్లా డిసెంబర్ 7 బీబీపేట మండలంలో అయ్యప్ప స్వామి దేవాలయంలో హరి హర పుత్ర అయ్యప్ప స్వామి వారి బ్రహ్మోత్సవాలు శని, ఆది, సోమవారం, రోజులలో జరుపబడును. కావున భక్తులందరూ సకాలంలో విచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరించి. స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా మనవి. మూడు రోజులు అనగా శని, ఆది, సోమ వారాలలో ఉదయం 6 గంటలకు గణపతి హోమం జరుపబడును కావున ఆసక్తి గలవారు ఆలయ […]