వర్గల్ మండల్, మజీద్ పల్లి గ్రామంలో కాముని దహనం అర్ధరాత్రి జరిగింది. ఈ కార్యక్రమం లో భాగంగా గ్రామ ప్రధమ పౌరుడై నా గ్రామ సర్పంచ్ శివరములు గౌడ్, ఇంకా గ్రామ పెద్దలు తదితరులు కలిసి ఈ కార్యక్రమాన్ని జరిపించారు.
135 Viewsప్రజాపక్షం /ఎల్లారెడ్డిపేట సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లోని వెంకటాపూర్ గ్రామ శివారులో గల పేదల భూమిని ప్రభుత్వం ఆక్రమించ వద్దని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య ఆదివారం తెలిపారు కొన్ని సంవత్సరాల పాటు గా పేద రైతులు ప్రభుత్వ భూమితో పాటు పట్టా భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు భూమి సర్వే నంబర్లు247 149. 375. 408 126 సర్వే నంబర్ల భూమిలో సుమారు 100 మంది రైతులు సాగు చేసుకుంటున్నారు […]
140 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలోని ఎమ్మార్వోకార్యాలయం ఎదుట ధర్నా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని హరిదాస్ నగర్ గ్రామానికి చెందిన రైతులను ఆదుకోవాలని తొమ్మిదవ ప్యాకేజీ డి బ్లాక్ కాలువను పాత నక్ష ప్రకారమే తీయాలని మండల కాంగ్రెస్ కమిటీ శుక్రవారం తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేసింది. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ హరిదాస్ నగర్ గ్రామంలో 9వ ప్యాకేజీ డీ బ్లాక్ […]
120 Viewsర్యాగింగ్ భూతాన్ని తరిమికొట్టాలి – దుబ్బాక జూనియర్ సివిల్ జడ్జి చందన —– దుబ్బాక : విద్యా సంస్థల్లో కొత్తగా చేరే విద్యార్థుల పట్ల సీనియర్ విద్యార్ధులు చేసే ర్యాగింగ్ మూలంగా ఎంతో మంది విద్యార్థులు విద్యకు దూరం అవడంతో పాటు, ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయని దుబ్బాక జూనియర్ సివిల్ జడ్జి చందన అన్నారు. దుబ్బాక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో *ర్యాగింగ్ ముప్పు* అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా […]