107 Viewsదిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తోన్న కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ టీపీసీసీ ప్రచార కమిటీని నియమించింది. టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్గా మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ను నియమించిన కాగ్రెస్ అధిష్ఠానం.. కో ఛైర్మన్గా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కన్వీనర్గా సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీలను నియమించింది. అలాగే, 37మందితో ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఎనిమిది మందిని ప్రత్యేక ఆహ్వానితులగా నియమించింది. […]
223 Viewsముఖ్యమంత్రి పిఆర్ఓ గా బొల్గం శ్రీనివాస్ గౌడ్ నియామకం కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు ఎల్లారెడ్డిపేట మండల ప్రెస్ క్లబ్ ఎల్లారెడ్డిపేట జనవరి 11 : ఎల్లారెడ్డిపేట మండల నారాయణ పూర్ గ్రామానికి చెందిన బొల్గం శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పిఆర్ఓ గా గురువారం నియమితులయ్యారు.శ్రీనివాస్ గౌడ్ మొదట ఎల్లారెడ్డిపేట మండల ఈనాడు విలేఖరిగా తన జర్నలిజం కెరియర్ ను ప్రారంభించారు అనంతరం సాక్షి బ్యూరో ఇన్చార్జిగా కరీంనగర్ వరంగల్ హైదరాబాదులో పనిచేశారు అనంతరం […]
91 Views : డాక్టరేట్ పట్టా పొందిన జర్నలిస్టు కుమారుడు:జీషన్ ఎల్లారెడ్డిపేట మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నవతెలంగాణ తెలుగు దినపత్రిక ఎల్లారెడ్డిపేట మండల విలేఖరి ఎండి మజీద్ భాయి కుమారుడు డాక్టర్ జీషన్ ఆదివారం డాక్టరేట్ పట్టా పొందాడు.కామినేని మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ తపస్ కుమార్ చేతుల మీదుగా డాక్టరేట్ పట్టా పొందారు. పదవ తరగతి వరకు ఎల్లారెడ్డిపేట లోని విజ్ఞాన్ పాఠశాలలో చదువుకొని 9.8 జిపిఎ సాధించారు. ఇంటర్మీడియట్ హైదరాబాదులోని చైతన్య కళాశాలలో […]