మార్కెట్ కమిటీ వాచ్ మెన్ కుటుంబాన్ని పరామర్శించిన కొండ రమేష్ గౌడ్
ఎల్లారెడ్డి పేట మండలం లోని రాచర్ల బొప్పా పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్ తన కార్యాలయం లో వాచ్ మెన్ గా పనిచేస్తున్న బెజ్జంకి మండలములోని సీతారాం పూర్ కు చెందిన గంగాధర్ భార్య ఇటీవల అనారోగ్యం తో మరణించగా బొప్ప పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్ గంగాధర్ ను పరామర్శించి నగదు,బియ్యం అందజేశారు.




