ప్రాంతీయం

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి

108 Views

సిద్ధిపేట పట్టణానికి చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు సొప్పదండి విద్యాసాగర్ తల్లి సొప్పదండి మైస – వెంకట లక్ష్మీ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. ఈ మేరకు పట్టణంలోని వారి నివాసంలో ఆ కుటుంబాన్ని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Oplus_131072
Oplus_131072
Manne Ganesh Dubbaka

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *