132 Views జీరో కరెంట్ బిల్ ప్రక్రియ ప్రారంభం – అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పథకాలు అమలు లో భాగంగా ప్రవేశపెట్టినటువంటి ఉచిత కరెంటు 200 యూనిట్లు లోపు ఉచితంగా అమలు చేసిన సందర్భంగా మంగళవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు, ఎంపీపీ పిల్లి రేణుక, సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి, సెస్ డైరెక్టర్ వరస కృష్ణ […]
109 Viewsవర్గల్ మండల్ అక్టోబర్ 9:అక్రమ నిర్మాణం చేపడితే కఠిన చర్యలు. తాహసిల్దార్ హరి కిరణ్ కుమార్ వర్గల్, విద్య సరస్వతి ఆలయ సమీపంలోని ప్రభుత్వ భూములుల్లో యాదవ సంఘం ఆధ్వర్యంలో అక్రమంగా షాపింగ్ కాంప్లెక్స్ భవనాలు నిర్మిస్తున్నారని, రెడ్డి సంఘం ఆధ్వర్యంలో పలువురు గ్రామస్తులతో కలసి తాసిల్దార్ హరికిరణ్ కుమార్ కు అక్రమ కట్టడాలు నిలిపివేయాలని వినతి పత్రం అందజేశారు. దీనిపై స్పందించిన తాసిల్దార్ అక్రమ కట్టడాల నిర్మాణాలను పరిశీలించారు. అక్రమంగా నిర్మాణాలు చేపడితే చట్టపరమైన […]
91 Viewsసిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 10 జగదేవపూర్ : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరవనిత చాకలి ఐలమ్మ జీవితాన్ని ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకుని **జగదేవపూర్ మండలం ముదిరాజ్ సంఘం అధ్యక్షులు రాగుల రాజు, శ్రీ కొరివి కృష్ణస్వామి జిల్లా అధ్యక్షులు ధర్మారం గ్రామ సర్పంచ్ పిట్టల రాజు, మండల ముదిరాజ్ సంఘం కోశాధికారి శీను,రజక సంఘం మండల ఉపాధ్యక్షులుఆంజనేయులు**అన్నారు. వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రము లో ఆదివారం […]