101 Views ఉగాది కవి సమ్మేళనం విజయవంతం చేయండి ఏప్రిల్ 8 సిద్దిపేట జిల్లా పి టి ఎఫ్ గజ్వేల్ జోన్ మరియు సకల జనుల రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే క్రోది నామ సంవత్సర ‘ఉగాది’ కవి సమ్మేళన కార్యక్రమానికి సంబందించిన కర పత్రాన్ని టిఫిటిఎఫ్ గజ్వేల్ జోన్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జోన్ కన్వీనర్ సుంచు నరేందర్ మరియు స.జ.ర.సం అధ్యక్షులు కటుకం రాజయ్యలు మాట్లాడుతూ ప్రకృతి మరియు సమాజంలో వస్తున్న […]
130 Views *ఏఐసిసి అధ్యక్షులు శ్రీ మల్లికార్జున కర్గే గారి పిలుపుమేరకు, నియోజకవర్గంలో తన పర్యటనను రద్దు చేసుకొని, హుటాహుటిన ఢిల్లీకి పయనమైన మాజీమంత్రి సంభాని* దళిత సీనియర్ నాయకులు, మాజీ మంత్రి వర్యులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆరుసార్లు మంత్రి పదవి చేపట్టిన నిజాయితీ నిబద్ధత గల నాయకులు శ్రీ *సంభాని చంద్రశేఖర్* ఈరోజు కాంగ్రెస్ అధిష్టానం *ఏఐసిసి అధ్యక్షులు శ్రీ మల్లికార్జున కర్గే* పిలుపుమేరకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన *దళిత డిక్లరేషన్* […]
227 Viewsరెండు రోజుల క్రితం కాకతీయు కాల్వ లో పడ్డ హెడ్ కానిస్టేబుల్ దుండే మల్లయ్య (50) మృతదేహం లభ్యమైంది. మానకొండూరు మండలం ముంజంపల్లి గ్రామ శివారులోని కాకతీయ కెనాల్ కాలువలో ఆదివారం సాయంత్రం కొట్టుకుపోతున్న మృదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన సంఘటన స్థలానికి చేరుకున్న తిమ్మాపూర్ సిఐ ఇంద్రసేనారెడ్డి, స్థానికుల సాయంతో మృతదేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు… No Slide Found In Slider. Poll […]