ప్రాంతీయం

రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాలయ్యను పరామర్శించిన మాజీ సర్పంచ్

111 Views

దౌల్తాబాద్: గురువారం రాత్రి దౌల్తాబాద్ ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన తమ్మలి బాలయ్య హైదరాబాదులోని లోటస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా విషయం తెలుసుకున్న *మాజీ సర్పంచ్ ఆది వేణుగోపాల్* పరామర్శించారు. ఈ సందర్భంగా మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు తెలిపారు. ఆయన వెంట డాకోల్ల ఆంజనేయులు గౌడ్, బిక్షపతి గౌడ్, సుచిత్ గౌడ్, సాకలి మహేష్ తదితరులు పాల్గొన్నారు…

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *