ప్రాంతీయం

నూతనంగా మనఊరి-మనబడి ప్రారంభించిన ఎంపీపీ జనగామ శరత్ రావు…

165 Views

ముస్తాబాద్ జనవరి 1, నామాపూర్ గ్రామం ప్రాథమిక పాఠశాలలో మన ఊరు – మన బడి” కార్యక్రమాన్ని ప్రారంభించిన మండల ప్రజా ప్రతినిధులు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామపూర్ గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీపీ జనగామ శరత్ రావు ఈకార్యక్రమంలో జడ్పీటీసీ గుండం నర్సయ్య ,సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, సర్పంచ్ విజయ,BRS నాయకులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు గ్రామస్థులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *