ముస్తాబాద్ జనవరి 27, మండలం కేంద్రంలోని బిజెపి మండల అధ్యక్షులు కస్తూరి కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు. నిన్నటి రోజున 74వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గణతంత్ర వేడుకలు జరపకుండా అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని అవమానపరిచే విదంగా రాష్ట్ర ప్రభుత్వం నియంత పాలనకు నిరసనగా తను ముఖ్యమంత్రి ఉండడానికి అనర్హుడని ఆపదవికి వెంటనే రాజీనామా చేయాల డిమాండ్ చేస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కస్తూరి కార్తిక్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు మెంగని మనోహర్, జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి మీసా శంకర్ ,ఎదునూరి గోపి, ఆది శేఖర్,వేణు, ఒరుగంటి సత్యము, మద్దికుంట రమేష్, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.
35 Viewsజర తెగ్గొట్టండి సారు జర్నలిస్టుల భూమి పంచాయతి మార్చ్ 28 యాదాద్రి భువనగిరి జిల్లా ఒక ప్రభుత్వం పట్టాలు ఇచ్చి మురిపించింది మరొక ప్రభుత్వం అస్సలు దాని ఉసే తీయడం లేదు ఇచ్చినా పట్టాలు ఇంట్లోకి చేరాయి ఇచ్చిన భూమి మాత్రం చేతికి రాకపాయే, పట్టాలు వచ్చి కొందరి బాదా పట్టాలు రాకా మరి కొందరి బాధా ఏందో ఈ భూమి పంచాయితీ జర తెగ్గొట్టండి సారు మా భూమి పంచాయతి మీ భూమితో మేము […]
175 Views రాయపోల్: మహిళ అదృశ్యమై మృతి చెందిన సంఘటన రాయపోల్ మండల పరిధిలోని సయ్యద్ నగర్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం సయ్యద్ నగర్ కు చెందిన పటాన్ మదీనా(35) రామరం గ్రామంలోని రాందాస్ చెరువులో పడి మహిళా మృతి చెందినట్లు తెలిపారు. వీరి వృత్తి రాళ్లు కొట్టుకుంటూ జీవనం కొనసాగించేవారు. రోజు లాగానే శుక్రవారం కుటుంబ సభ్యులం అందరం రాత్రి నిద్రపోయామని తెల్లవారుజామున లేచి చూసేసరికి పటాన్ మదీనా కనిపించకపోవడంతో బంధువుల […]
100 Views క్షయ వ్యాధిని 2025 సంవత్సరము వరకు పూర్తిగా నిర్మూలించాలని డాక్టర్ సత్యప్రకాష్ జగదేవపూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాటశాల విద్యార్థుల చేత అవగాహాన ర్యాలి నిర్వహించడం జరిగింది క్షయ వ్యాధి వచ్చి నట్లయితే మందులతో తగ్గించుకోవచ్చు కానీ భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు Bapu Reddy jagdevpur Bapu Reddy jagdevpur