88 Viewsకాంగ్రెస్ హయాంలోనే తెలంగాణ ప్రజలు కష్టాలు పడ్డారు: మంత్రి కొప్పుల ఈశ్వర్ సెప్టెంబర్ 21 జగిత్యాల సెప్టెంబర్ 21:దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి చేయలేదు ఇప్పుడు అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తాం అని అడగడం ఆ పార్టీ దివాలాతనానికి నిదర్శనమని మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు గురువారం ధర్మపురి నియోజకవర్గంలో ని పెగడపల్లి మండలం దీకొండ ల్యాగలమర్రి నంచర్ల గ్రామాల్లో మంత్రి పాదయాత్ర నిర్వహించగా ప్రజలు ఘన స్వాగతం పలికారు. […]
370 Viewsఎల్లారెడ్డిపేట పిబ్రవరి 05 ; ఎల్లారెడ్డిపేట సింగిల్విండో అధ్యక్షులు గుండారపు కృష్ణా రెడ్డి జన్మదినం వేడుకలు ఎల్లారెడ్డిపేట టిఆర్ఎస్ పార్టీ జెడ్పిటిసి కార్యాలయంలో శనివారం ఘనంగా జరిగాయి, ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట జెడ్ పి టి సి చీటీ లక్ష్మణరావు బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్ , మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వర్ష కృష్ణ హరి , టిఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ బండారి బాల్ రెడ్డి లు […]
112 Views*45 ఏళ్ల తర్వాత యమునా నది మహోగ్ర రూపం* *న్యూఢిల్లీ : ఉత్తరాదిన భారీ వర్షాలు జలప్రళయం సృష్టిస్తున్నాయి. ఢిల్లీలో యమునా నది మహోగ్రరూపం దాల్చింది. 45 ఏళ్ల క్రితం నాటి రికార్డును దాటి చరిత్రలో తొలిసారి నది నీటి మట్టం ఆల్టైమ్ గరిష్ఠానికి చేరింది.* దీంతో అనేక కాలనీల్లో వరద నీరు ముంచెత్తింది. కేంద్ర జల కమిషన్ సమాచారం ప్రకారం బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి ఢిల్లీ పాత రైల్వే బ్రిడ్జి వద్ద […]