స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని ఈ రోజు నెంటూర్ గ్రామం లో స్వామి వివేకనంద చిత్రపటానికి పూలమాల వేయడం జరిగింది.. ఈ కార్యక్రమం లో బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి కిచ్చుగారి పాండు, బీజేపీ వర్గల్ మండల్ సోషల్ మీడియా కన్వీనర్ ఎర్రవల్లి మధు గౌడ్, బీజేపీ నాయకులు నవీన్, ప్రవీణ్ గౌడ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు..
