Breaking News

మృతుని కుటుంబానికి అండగా: మ్యాకల కనకయ్య ముదిరాజ్.

141 Views

 

 

 

 

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని పాములపర్తి గ్రామానికి చెందిన చిక్కడపల్లి రమేష్ అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మర్కూక్ మండలం బిఆర్ఎస్ బి.సి.సెల్ అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి, మనోధర్యం కల్పించి 4,000/- రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు రాజు, మ్యాకల డేవిడ్ తదితరులు ఉన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7