Breaking News

మృతుని కుటుంబానికి అండగా: మ్యాకల కనకయ్య ముదిరాజ్.

131 Views

 

 

 

 

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని పాములపర్తి గ్రామానికి చెందిన చిక్కడపల్లి రమేష్ అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మర్కూక్ మండలం బిఆర్ఎస్ బి.సి.సెల్ అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి, మనోధర్యం కల్పించి 4,000/- రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు రాజు, మ్యాకల డేవిడ్ తదితరులు ఉన్నారు.

Oplus_131072
Oplus_131072
Prabha