Posted onAuthorTelugu News 24/7Comments Off on జన్మదిన సందర్భంగా పదివేల రూపాయలు విరాళం
123 Views
రాజన్న సిరిసిల్ల జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు బి అర్ ఎస్ సీనియర్ నాయకులు మిరాల భాస్కర్ యాదవ్ ఈరోజు తన జన్మదిన సందర్భంగా గోపాలరావు పల్లె గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి 10,000 రూపాయలు అందచేశారు.
28 Viewsమాజీ ఎంపీపీ సంధ్యా రవీందర్ తల్లి ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకున్న దౌల్తాబాద్ మండల జర్నలిస్టులు బుధవారం వారి కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తూ ధైర్యంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుటుంబ పెద్దను కోల్పోవడం ఎంతో బాధాకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్క్లబ్ అధ్యక్షుడు లింగాల రాజిరెడ్డి, అధ్యక్షుడు బ్యాగరి శంభులింగం, కోశాధికారి ముద్రకోళ్ళ యాదగిరి, ప్రధాన కార్యదర్శి గణేష్ పంచమి తదితరులు పాల్గొన్నారు. Poll not found […]
66 Views కార్పొరేట్ల కు ఊడిగం చేసే కేంద్రo రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ప్రతిఘటించండి.. కార్మిక, కర్షక అనుకూల విధానాల సాధనకై సిపిఎం నిరంతర పోరాటం సిద్దిపేట జిల్లా అక్టోబర్ 3 నాగపురి నేడు సంపద సృష్టించే కార్మిక, కర్షక అనుకూల విధానాలను వీడి పెట్టుబడిదారీ కార్పొరేట్ విధానాలను ప్రోత్సహించే కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై సిపిఎం నిరంతరం పోరాడుతుందని అంతిమంగా కార్మికులది కర్షకులదే విజయమని సిపిఎం నిర్వహించే పోరాటాల్లో కార్మికులు కర్షకులు పెద్ద సంఖ్యలో పాల్గొని […]
143 Viewsజిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే – – వాహనాల నిర్వహణ సరిగా ఉన్న వారికి రివార్డులు – – సొంత వాహనాల మాదిరిగా చూసుకోవాలని సూచన రాజన్న సిరిసిల్ల :తెలుగు న్యూస్24/7 ఫిబ్రవరి 25 శుక్రవారం రోజున జిల్లా పోలీస్ కార్యాలయం నందు జిల్లాలోని 13పోలీస్ స్టేషన్ల పరిధిలోని బొలెరో వాహనాలను తనిఖీ చేసి వాటి నిర్వహణ, వాహనాల కండిషన్ పరిశీలించి,డ్రైవర్లకు అవసరమైన సూచనలు చేసిన జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా ఎస్పీ రాహుల్ హెగ్డే […]