Posted onAuthorTelugu News 24/7Comments Off on జన్మదిన సందర్భంగా పదివేల రూపాయలు విరాళం
125 Views
రాజన్న సిరిసిల్ల జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు బి అర్ ఎస్ సీనియర్ నాయకులు మిరాల భాస్కర్ యాదవ్ ఈరోజు తన జన్మదిన సందర్భంగా గోపాలరావు పల్లె గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి 10,000 రూపాయలు అందచేశారు.
90 Views పోలింగ్ సిబ్బంది మొదటి ర్యాండమైజేషన్ పూర్తి:: జిల్లా కలెక్టర్ , జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి రాజన్న సిరిసిల్ల , మార్చి -26: జిల్లాలో జరిగే పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ సిబ్బంది మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసామని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ ఎన్. ఐ .సి. వి.సి. హాల్ లో సంబంధిత అధికారులతో కలిసి ఎన్. […]
78 Views*పోడు రైతులను ఇబ్బంది పెడితే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం – సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు* *హైదరాబాద్ :* ఈరోజు నాంపల్లి లోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో పాల్గొని ప్రసంగించిన సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు మరియు ఆదిలాబాద్ శాసన సభ్యులు పాయల శంకర్. *ఈ సందర్భంగా సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ […]
126 Viewsతంగళ్ళపల్లి మండల చీర్లవంచ గ్రామాల్లో రెండోదశ కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జక్కుల రవీందర్ తో పాటు ముఖ్య అతిథులుగా ఎంపీపీ పడగల మానస రాజు జెడ్పిటిసి పురమాల మంజుల లింగారెడ్డి సింగిల్ అండ్ చైర్మన్ బండి దేవదాస్ ప్రజాప్రతినిధులు కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారుకంటివేలుగు నిర్వహించే శిబిరాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్న ప్రజాప్రతినిధులుసీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండోదశ కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు శ్రమించాలని పిలుపుఈ […]