Posted onAuthorTelugu News 24/7Comments Off on జన్మదిన సందర్భంగా పదివేల రూపాయలు విరాళం
131 Views
రాజన్న సిరిసిల్ల జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు బి అర్ ఎస్ సీనియర్ నాయకులు మిరాల భాస్కర్ యాదవ్ ఈరోజు తన జన్మదిన సందర్భంగా గోపాలరావు పల్లె గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి 10,000 రూపాయలు అందచేశారు.
205 Viewsరాయపోల్ మండల పరిధిలోని రామారం గ్రామంలో మహాదేవుని ఆలయంలో శివ పార్వతుల కళ్యాణం వేద పండితుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ శివ పార్వతుల కళ్యాణాన్ని చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అనేక సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకుమత్యం రెడ్డి హాజరైప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసామని స్థానిక సర్పంచ్ సరోజన హనుమంత్ తెలిపారు. […]
271 Views ముస్తాబాద్ ప్రతినిధి వెంకట్ రెడ్డి ఫిబ్రవరి 28 విద్యార్థులకు ఇచ్చిన మాట ప్రకారం నియోజక వర్గంలో 2వేల మంది విద్యార్థులకు ట్యాబ్ లను గిఫ్ట్ ఏ స్మైల్ పథకంలో పంపిణీ చేయడం ఆనందంగా వుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.ఎల్లారెడ్డి పేటలో 7 కోట్లతో ఉన్నత పాఠశాలను,జూనియర్ కాలేజి మైదా నమును మినీ స్టేడియంగా మార్చుతానని హామీ ఇచ్చారు. గ్రామంలోని వేణు గోపాల స్వామి గుడిని 2 కోట్లతో అభివృద్ధి చేస్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. […]
383 Views● బొగ్గుబాయి బొంబాయి దుబాయి నినాదాన్ని మర్చిపోయారు ఉత్తర తెలంగాణ ప్రాంతం నుండి గత 52 సంవత్సరాలుగా… 1970 నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు కొనసాగుతున్నాయి. గల్ఫ్ కార్మికుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. నీళ్లు – నిధులు – నియామకాలు & బొగ్గుబాయి – బొంబాయి – దుబాయి… అనే నినాదాలతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గల్ఫ్ కార్మికుల సంక్షేమాన్ని గాలికి వదిలేశారని. భారతీయ మజ్దూర్ సంఘ్ తెలంగాణ […]