ముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకట్ రెడ్డి జనవరి 3, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కొండాపూర్ ZPHS పాఠశాలలో మంగళవారం రోజు
ఆర్థిక అక్షరాస్యత పై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.బ్యాంక్ వారి ఆటపాటలు, మ్యూజిక్ షో ద్వారా డబ్బు పొదుపు ఆవశ్యకత ఖాతాల వల్ల కలిగే ప్రయోజనాలు,గోల్డ్,ఎడ్యుకేషన్ లోన్ మొదలగు రకరకాల లోన్ల పై అవగాహన కల్పించారు.ఇన్సూరెన్స్ లాభాలు,సైబర్ నేరాలు ,డిజిటల్ లావాదేవీలు గురించి వివరించారు. కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ భూక్యరాజు ,రిటైర్డ్ HM పి. రాంరెడ్డి ,HM N. భాస్కర్ రెడ్డి ,కొండాపూర్ గ్రామ GP సెక్రటరీ రాజేశ్వర్ రావు, గ్రామ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ CSP మూషికం కృష్ణ,గ్రామ పురప్రముకులు పాల్గొన్నారు.
218 Views ముస్తాబాద్ సెప్టెంబర్ 13, గ్రామశాఖ ఐతం ప్రశాంత్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా జాతీయ కార్యదర్శి ఈడుగురాల సురేష్ గౌడ్ జిల్లా అధ్యక్షుడు పాకాల శ్రీకాంత్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దూరి శ్రావణ్ కుమార్ ..బీసీల కోసం బీసీల హక్కుల సాధనకై అతని యొక్క జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహోన్నత గొప్ప వ్యక్తి అదేవిధంగా బీసీలకు అనేక పథకాల కోసం పోరాడి సాధించినటువంటి వ్యక్తి ఆరు కృష్ణయ్య ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క బడుగు బలహీన […]
80 Viewsకోర్టు భూమి కబ్జా గజ్వేల్, జూన్ 27 సిద్దిపేట జిల్లా గజ్వెల్ కోర్టుకు సంబంధించిన కొత్త కోర్టు భూమిని కబ్జాచేసిన జూనియర్ న్యాయవాది ఎం. శశిధర్ రెడ్డి ని బార్ అసోసియేషన్ అధ్యక్షులు చెన్ రాజ్ పండరీ మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీ సస్పెండ్ చేస్తూ తీర్మానం చేయడం జరిగింది. ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్
19 Viewsఉమ్మడి అదిలాబాద్ జిల్లా. యుద్ధంలో విజయం సాధించాలని శ్రీ బుగ్గ రాజరాజేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు ,:పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఆమురాజుల శ్రీదేవి. భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని, మన భారత త్రివిధ దళాలు, సైన్యం కు ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురుకాకుండా విజయవంతంగా ముందుకు దూసుకుపోవడానికి భగవంతుడు అన్ని విధాల సైన్యాన్ని ముందుకు నడిపించాలని, భారత్ పాక్ మధ్య జరుగుతున్న యుద్ధంలో భారత్ విజయం సాధించాలని, […]