147 Viewsదౌల్తాబాద్ మండల కేంద్రంలోని శ్రీ శంభు లింగేశ్వరాలయం మహాశివరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు మిరుదొడ్డి, రాయపోల్, తొగుటతోపాటు మెదక్ జిల్లాలోని చేగుంట, రామాయంపేట మండలాలకు చెందిన భక్తులు భారీగా తరలిరానున్నారు. ఇప్పటికే ఆలయాన్ని వివిధ రంగులతో అందంగా అలంకరించి, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశాఉ. ఎత్తైన గుట్టపై స్వయంభు లింగరూపంలో అవతరించడంతో స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి అనే పేరు వచ్చిందని భక్తుల నమ్మకం. దానికి తోడు మహాశివరాత్రి […]
58 Viewsసంగ మల్లయ్య పల్లె గ్రామంలో రోడ్డు ప్రమాదాల నివారణ సమావేశం. మంచిర్యాల జిల్లా, సంగ మల్లయ్య పల్లె. నేడు సంగ మల్లయ్య పల్లె గ్రామంలో రోడ్డు ప్రమాదాల నివారణ గురించి ఏర్పాటు చేసిన సమావేశంలో సి సి సి నస్పూర్ ఎస్.హెచ్.వో ఎస్ ఐ ప్రశాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ ఐ మాట్లాడుతూ ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ ధరించాలని మరియు డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలని స్థానికులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో […]
135 Views టెక్స్ టైల్ పార్క్ లో ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న 2023 సం!! బతుకమ్మ చీరల బ్లౌజ్ పీస్ వస్త్రానికి సంబంధించి పవర్లూమ్ కార్మికుల కూలి పెంపు విషయంపై మంగళవారం టెక్స్ టైల్ పార్క్ యజమానుల సంఘం నాయకులు , సిఐటియు టెక్స్ టైల్ పార్క్ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ నాయకుల మధ్య కూలి చర్చలు టెక్స్ టైల్ పార్క్ లోని ఆఫీసులో జరగాలి ఈ చర్చలలో ప్రస్తుతం మీటర్ కు 3 […]