240 Viewsరెండో విడత గొర్రెల పంపిణి పూర్తి చేయాలి యాదవ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం సతీష్ యాదవ్ యాదవ సంఘం జిల్లా అధ్యక్షురాలు పుట్ట లావణ్య యాదవ్ ల డిమాండ్ సెప్టెంబర్ 30 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్: మంచిర్యాల జిల్లాలో యాదవులు ఎదోర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని యాదవ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం సతీష్ యాదవ్ , యాదవ సంఘం జిల్లా అధ్యక్షురాలు పుట్ట లావణ్య […]
98 Viewsముస్తాబాద్, మార్చి13 (24/7న్యూస్ ప్రతినిధి) తెర్లుమద్ది గ్రామంలో స్పెషల్ డెవలప్మెంట్ కింద మూడు 3.లక్షల 25వేల రూపాయల, వ్యయంతో ఎస్.సీ కాలనీలోని కమ్యూనిటీ హాల్ భవన ప్రహరీ గోడ నిర్మాణానికి మండల పార్టీ అధ్యక్షుడు ఏళ్లబాల్ రెడ్డి ఆధ్వర్యంలో భూమిపూజకు సహకరించిన జడ్పిటిసి గుండం నరసయ్య, మాజీ సర్పంచ్ కలకొండ కిషన్ రావు, ముస్తాబాద్ ఎంపీటీసీ చర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ముస్తాబాద్ పట్టణ శాఖ అధ్యక్షులు గజ్జలరాజు హాజరై పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెర్లుమద్ది […]
30 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా కేంద్రం లో బి సి మేలు కోలుపు రథ యాత్ర. మా వాటా మాకు దక్కల్సిందే.- బీసీ ఆజాది ఫెడరేషన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిన 42% రిజర్వేషన్ బిల్ అమలు చేయాలని, దేశ వ్యాప్తంగా కుల గణన ప్రక్రియ శాస్త్రీయ పద్ధతిలో వెంటనే చేపట్టాలని బీసీ ఆజాది ఫెడరేషన్ ఆధ్వర్యంలో బీసీ మేలు కోలుపు రథ యాత్ర […]