పిప్పిరి సభలో సీఎంకు ఆత్మీయ సత్కారం చేసిన మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఆత్మీయ సత్కారం చేస్తున్న మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మరియు మేయర్ మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య.
28 Viewsభద్రాచలంలో సీతారాముల కళ్యాణంలో గోటితో ఓలిచిన వడ్లనే వాడడం ఆనవాయితీ. యంత్రాలను వాడరు. ఈ గోటి తలంబ్రాల కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సంస్థకు 4వ సారి చోటు కల్పించి 3క్వింటాల్ల వడ్లను రామకోటి రామారాజు భక్తికి మెచ్చి అందజేశారు. మంగళవారం నాడు ప్రజ్ఞాపూర్ పార్తివేశ్వర స్వామి దేవాలయంలో గజ్వేల్ ఏసీపీ నర్సింలు వడ్లకు స్వాగతం పలికారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ […]
188 Views ముస్తాబాద్, అక్టోబర్ 30 (24/7న్యూస్ ప్రతినిధి): కొండాపూర్ గ్రామానికి చెందిన చిగురు దేవేందర్ కుమారుడు నీరజ్ కు అనారోగ్యం తలెత్తడంతో అత్యవసర చికిత్స ఉన్నందున సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు ఏళ్లబాల్ రెడ్డిలు కలసి వేములవాడ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కి తెలుపగానే తక్షణమే స్పందించి నిమ్స్ ఆసుపత్రిలో వైద్యం జరిపిస్తున్న ప్రత్యేక చికిత్స కోసం75.వేల ఎల్ఓసిని ప్రభుత్వం నుండి మంజూరు చేయిచారు. ఈ సహకారంలో భాగంగా మాజీ […]
435 Viewsఅమరుడు..పీపుల్స్ వార్ అగ్ర నాయకుడి ఇల్లు కనుమరుగు . రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కిషన్ దాస్ పేట లో ని దొంత భూమయ్య కుమారులు ఇద్దరు. ఒకరు జేఏసీ ఆర్టీసీ యూనియన్ అధ్యక్షులుగా తెలంగాణ ఉద్యమ పోరాటంలో ముందుండి సాగించారు చిన్న కుమారుడు దొంత మార్కండేయ అలియాస్ శంకర్ అతని పేరు చెప్తేనే పీపుల్స్ వార్ ఉత్తర తెలంగాణ కార్యదర్శిగా కేంద్ర కమిటీ సభ్యునిగా నిజామాబాద్ జిల్లాలోని అతని పేరు చెప్తే […]