111 Viewsమామిoడ్ల నర్సమ్మ స్మారకార్థం నీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటు… మామిండ్ల నర్సమ్మ స్మారకార్థం ఆమె తనయుడు , వర్గల్ జడ్పిటిసి సభ్యులు బాలు యాదవ్ మండలంలో నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి పేర్కోన్నారు . శుక్రవారం గుoటిపల్లిలో ఏర్పాటు చేసిన నీటి శుద్ధి కేంద్రాన్ని స్థానిక సర్పంచ్ హనుమంతు , జడ్పిటిసి బాలు యాదవ్ తో కలిసి ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు . గ్రామీణ ప్రాంతాలలో స్వచ్ఛమైన […]
110 Viewsగౌరారం మార్చి 15, 24/7 తెలుగు న్యూస్: గౌరారంలో భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ హై స్కూల్ మరియు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సుమారు పదివేల రూపాయల విలువగల డ్రమ్స్ ప్రధానోపాధ్యాయులు మనోహర్కి,స్వరూప రాణి కి మరియు ఉపాధ్యాయ బృందం కి పంపిణీ చేయడం జరిగింది… ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మఠం మహిపాల్ యాదవ్,ఎలకంటి మధుసూదన్ రెడ్డి,మంకీ యాదగిరి,పూదరి ప్రశాంత్ గౌడ్,కృష్ణ చారి,బాగులు,శ్రీశైలం యాదవ్,రాము గౌడ్,నిఖిల్ రెడ్డి,కుమార్ యాదవ్ తదితరులు […]
243 Viewsగజ్వేల్ మండల్ కోమటిబండ ఫిబ్రవరి 29, 24/7 తెలుగు న్యూస్: మాజీ ఎఫ్ డీ సీ చైర్మన్ ప్రతాప్ రెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేత.. సిద్దిపేట జిల్లా, గజ్వేల్ మండలం, కోమటి బండ లో గుట్ట మీద వెలిసిన ప్రముఖ దేవాలయం శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవానికి ఆహ్వాన పత్రికను గురువారం మాజీ ఎఫ్ డీ సీ చైర్మన్ ప్రతాప్ రెడ్డికి అందజేసిన శ్రీ సంగమేశ్వర భజన మండలి సభ్యులు. కోమటిబండ మాజీ […]