ములుగు జడ్పీ చైర్ పర్సన్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగ జ్యోతి
, గోవింద రావుపేట,సెప్టెంబర్ 07
గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక తీజ్ పండుగని ములుగు జడ్పీ చైర్ పర్సన్ బడే నాగ జ్యోతి అన్నారు.గోవిందరావుపేట మండలంలోని బాలాజీ నగర్ గ్రామంలో తీజ్ వేడుకలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ ప్రపంచంలోనే ఏ తెగకు లేని ప్రత్యేకతలు బంజరా తెగకు ఉన్నాయను వారి భాష, వేషాధారణ సంస్కృతి, సాంప్ర దాయాలు ఆచార వ్యవహా రాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయని తీజ్ పండుగను బంజారలు పవిత్రమైన భక్తిశ్ర ద్ధలతో 9 రోజుకు జరుపుకో వడం గొప్ప విషయమని తీజ్ పండుగను 100 సంవత్సరాల క్రితంఏ ఆచారాల ప్రకారం పూర్వపు పండుగను చేశారో ఈరోజుల్లో కూడా అదే ఆచా రాలను బంజారులు పాటి స్తున్నారన్నారు.




