Posted onAuthorTelugu News 24/7Comments Off on వేం నరేందర్ రెడ్డికి జన్మదిన వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలిపిన కణమేని చక్రధర్ రెడ్డి…
63 Views
ముస్తాబాద్ డిసెంబర్ 26 (24/7 న్యూస్ ప్రతినిధి): ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి జన్మదిన వార్షికోత్సవం సందర్భంగా గురువారం పార్లమెంటు కో కన్వీనర్ కనమేని చక్రధర్ రెడ్డి మర్యాదపూర్వక కలిసి శాలువా సత్కరించారు శుభాకాంక్షలు తెలిపారు.
160 Viewsబాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెన్నార్ ట్రస్టు అండగా నిలుస్తుందని ఉమ్మడి మండలాల మాజీ వైస్ ఎంపీపీ తలారి నర్సింలు దుబ్బాక నియోజకవర్గం ఎమ్ ఎన్ ఆర్ ట్రస్ట్ బాధ్యులు చందా రాజు, పోతరాజు రవీందర్ లు అన్నారు. బేగంపేట్ గ్రామానికి చెందిన ఎర్ర సత్య నారాయణ అకాల మరణాన్నికి ఎమ్మెన్నార్ ట్రస్టు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మద్దుల నాగేశ్వర్ రెడ్డి సహకారంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించి, 5,000/- వేల రూపాయలు ఆర్థిక సహాయం మృతుని […]
124 Viewsముస్తాబాద్, నవంబర్ 6 (24/7న్యూస్ ప్రతినిధి): నేటి నుండి సిరిసిల్ల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఆర్టీసీ ఏదైనా మ్యారేజ్ స్పెషల్ కొరకు గానీ. దైవ దర్శనాలకు. తీర్థయాత్రలకు. విహారయాత్రలకు గాని వెళ్లడానికి ఆర్టీసీ బస్సును బుక్ చేసుకున్నచో వాటిపై కనివిని ఎరగని రీతిలో సుమారుగా 20% శాతం ధరలు తగ్గించారు * పాత రేటు కిలోమీటర్ కు * 1.పల్లె వెలుగు- 68 రూపాయలు 2.ఎక్స్ ప్రెస్ – 69 రూపాయలు 3 […]
113 Viewsగంభీరావుపేట మండల పరిధిలో చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి, ప్రారంభానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ ఎన్. ఖీమ్యా నాయక్ తో కలిసి గంభీరావుపేట మండల కేంద్రంలోని ఎస్సీ, బీసీ కాలనీలు, లింగన్నపేట, నర్మాల, కోళ్ళమద్ది గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయాల ప్రారంభానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఈ […]