Posted onAuthorTelugu News 24/7Comments Off on వేం నరేందర్ రెడ్డికి జన్మదిన వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలిపిన కణమేని చక్రధర్ రెడ్డి…
71 Views
ముస్తాబాద్ డిసెంబర్ 26 (24/7 న్యూస్ ప్రతినిధి): ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి జన్మదిన వార్షికోత్సవం సందర్భంగా గురువారం పార్లమెంటు కో కన్వీనర్ కనమేని చక్రధర్ రెడ్డి మర్యాదపూర్వక కలిసి శాలువా సత్కరించారు శుభాకాంక్షలు తెలిపారు.
106 Views జగదేవపూర్ : మండల కేంద్రము లో మాస్టర్ మైండ్ పాఠశాలలో…బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు కోలాహలంగా జరిగాయి.వేడుకల్లో భాగంగా విద్యార్థినులు తీరొక్క పూలతో బతుకమ్మ పేర్చి ఉపాధ్యాయులతో కలిసి అడిపాడారు. అమ్మాయిల అటపాటలతో యువతుల దాండియా నృత్యాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ అంటే ప్రకృతిని ప్రేమించే పండుగ అని అన్నారు. ప్రకృతిని రక్షించుకోవడం ద్వారా మన భవిష్యత్తు తరాలు బాగుంటాయని తెలిపారు. ఈ […]
146 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా జనవరి 24 :వీర్నపల్లి మండలం గర్జన పల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకుడు, సిపిఐ ఎంఎల్ మాజీ దళ సభ్యులు ఈసంపెళ్ళి దేవేందర్ అలియాస్ వీరప్పన్ (38 ) గుండెపోటుతో సోమవారం రాత్రి 12 గంటల ప్రాంతంలో మరణించారు,దేవేందర్ అలియాస్ వీరప్పన్ చిన్న తనంలో నే పది సంవత్సరాల వయస్సు లో తల్లి దండ్రులు. పోచవ్వ , లక్ష్మి రాజం లు అనారోగ్యంతో మరణించారు, తల్లి దండ్రులను కోల్పోయిన వీరప్పన్ ను […]
455 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 6, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో గత మూడు రోజుల క్రితం తన్నీరు బాపురావు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటలకు బిజెపి నాయకులు కోల కృష్ణగౌడ్ మాట్లాడుతూ మా నాయకులు కార్యకర్తలు మాపార్టీ ఎవరికీ భయపడేంత పిరికి వాళ్ళము కాదు సవాల్ విసిరారు మేము చర్చలకు సిద్ధం మేము రెడీ పోతుగల్ గ్రామంలో రైతులను ఉద్దేశించి మాట్లాడిన మాటలకు కానీపోనీ మాటలు మీదేసుకొని బదనాం […]