ప్రాంతీయం

మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇందిరా గాంధీ వర్ధంతి

243 Views

మంచిర్యాల జిల్లా

స్వర్గీయ ఇందిరాగాంధీ 39వ వర్థంతి సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని ఐబి చౌరస్తాలో ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన డి.సి.సి అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *