96 Viewsదౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్, శేరి పల్లి బందారం మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో బుధవారం దోమల నివారణ కోసం ఆల్ఫా సైపర్ మైత్రీన్ మందు పిచికారి చేశారు. హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గాలి రమేష్ మాట్లాడుతూ వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది రాజు, బాల్ రాజు, శ్రీనివాస్, రాజు, పాష, రమేష్, శ్రీకాంత్, అజహర్ తదితరులు పాల్గొన్నారు… Poll not found Telugu News […]
37 Viewsమండల పరిధిలోని రాయపోల్, అనాజీపూర్ సబ్ స్టేషన్ లలో చేపట్టనున్న మరమ్మత్తుల కారణంగా ఈ రెండు సబ్ స్టేషన్ పరిధిలోగల రాయపోల్, తిమ్మక్ పల్లి, కొత్తపల్లి, అనాజీపూర్, మంతూర్ గ్రామాలలో శనివారం విద్యుత్ సరఫరాలో ఉదయం 9:00 గంటల నుంచి 11:00 గంటల వరకు అంతరాయం ఏర్పడనుందని విద్యుత్ శాఖ ఏఈఈ శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు గృహ మరియు వ్యవసాయ వినియోగదారులకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని […]
170 Views గణేషునికి ‘బాయిజమ్మ ట్రస్ట్’ ఘన వీడ్కోలు – సాయి సేవా ట్రస్టు ఆధ్వర్యంలో నిమజ్జన వేడుకలు – అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు, సేవకులు, కాలనీ ప్రజలు బెల్లంపల్లి సెప్టెంబర్ 16 బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే రడగంబాల బస్తీలో గల సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ భవన్ వద్ద ఏర్పాటు చేసిన గణేషునికి ఘనంగా వీడ్కోలు పలికారు. ట్రస్టు కార్యాలయం వద్ద సోమవారం మధ్యాహ్నం నిమజ్జన […]