520 Viewsమంచిర్యాల జిల్లా. డాక్టర్ ప్రియాంక యోగా చార్య యాతిపతి సాయి వివాహానికి హాజరైన న్యాయవాద దంపతులు. రాష్ట్రీయ హిందూ పరిషత్ గోరక్ష స్టేట్ వైస్ ప్రెసిడెంట్ నటేశ్వర్ మరియు బిసి రాష్ట్ర మహిళా కన్వీనర్ అలేఖ్య. నేడు డాక్టర్ ప్రియాంక యోగ చార్య యాతిపతి సాయి వివాహ వేడుకలలో భాగంగా న్యాయవాద దంపతులు అలేఖ్య నటీశ్వర్ మామిడి మొక్కను బహుమతి కానుకగా ఇవ్వడం జరిగింది ఇలా ప్రతి ఒక్కరూ చెట్లను పెంచి పర్యావరణాన్ని పరిరక్షించాలని సూచించారు […]
273 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోఇటీవల నరికిన టేకు చెట్టును నరికిన ప్రబుద్ధుడిపై చర్యలు తీసుకోకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పలు హోటల్లో ప్లాస్టిక్ కప్పుల్లో చాయ్ అమ్మడం పట్ల వారికి ఇంతవరకు నోటీసులు అందడం లేదని ఎల్లారెడ్డిపేట మండల వాస్తవ్యులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు మండల ఈవో పట్టించుకోవాలని కోరుతున్నారు. లేదంటే జిల్లా కలెక్టర్ కు వినతిని నివేదిస్తామని అంటున్నారు. Poll not found […]
296 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి 11, చికోడు గ్రామంలో భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యాలయ సహాయ కార్యదర్శి బాధ నరేశ్ ఆధ్వర్యంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులుగా మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న బండి సంజయ్ చిత్రపటానికి పాలాభిషేకంతో చేసి అనంతరం చికోడు గ్రామంలో టపాసులు పేర్చి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో భాదనరేష్, సుధాకరరెడ్డి, కరేడ్ల రాజ కిరణ్ రెడ్డి, బొమ్మెన ఆంజనేయులు, బలేష్వర్ రెడ్డి, నవీన్ నారాయణా తదితరులు కలరు. […]