ప్రాంతీయం

పీర్ల పండుగ….

103 Views

జులై 17, 24/7 తెలుగు న్యూస్:వర్గల్ మండల్, నెంటూర్ గ్రామం లో పీర్ల పండుగ రోజున మత బేధాలు లేకుండా ఎబిష్ ను ధ్వంసం చేయడం జరిగింది.

మొహర్రం పండుగ సందర్భంగా ( షార్భత్ ) పంచుతూ గాజ్వెల్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ ఎన్ రంగారెడ్డి, అదేవిధంగా ముస్లిం సోదరులు భారీ ఎత్తున పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ముస్లిం సోదరులు మహబూబ్, అజిజ్, రియాజ్,సాజీద్,ఫయాజ్, పాషా,తదితరులు పాల్గొన్నారు. మరియు పీర్ల ఆశిరీఖానా చెందిన ముఖ్య నాయకులు మహబూబ్, మొయినుద్దీన్, సాజీద్, నజీర్, ముస్తాక్,తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7