గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమం కోసం ఈబడ్జెట్ లో రూ.500 కోట్లు కేటాయించాలి తోటధర్మేందర్, దీటి…
Posted onAuthorTelugu News 24/7Comments Off on గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమం కోసం ఈబడ్జెట్ లో రూ.500 కోట్లు కేటాయించాలి తోటధర్మేందర్, దీటి…
178 Views
ముస్తాబాద్, జూలై 13 (24/7న్యూస్ ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో బొగ్గుబాయి – బొంబాయి – దుబాయి అనే నినాదం ముఖ్యమైనది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన సుమారు 15 లక్షల మంది గల్ఫ్ తదితర దేశాలకు ఉపాధి కోసం వలస వెళ్లారు.
◉ గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమం కోసం ఈ బడ్జెట్ లో రూ.500 కోట్లు కేటాయించాలి
◉ గల్ఫ్ తదితర దేశాల లోని వలస కార్మికుల సంక్షేమం కోసం (గల్ఫ్ బోర్డు) ఏర్పాటు చేయాలి
◉ సమగ్ర ప్రవాస భారతీయుల విధానం (ఎన్నారై పాలసీ) ప్రవేశపెట్టాలి
◉ గల్ఫ్ మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు గురించి స్పష్టమైన జీవో విడుదల చేయాలి.
◉ గల్ఫ్ తదితర దేశాలకు వెళ్లిన వారి గురించి సమగ్ర సర్వే చేయించాలి
◉ రేషన్ కార్డుల నుండి, ఓటర్ లిస్ట్ నుండి గల్ఫ్ కార్మికుల పేర్లు తొలగించవద్దు. అన్ని సంక్షేమ పథకాలను గల్ఫ్ కార్మికులకు వర్తింపజేయాలి
◉ జీవిత బీమా, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, పెన్షన్ లతో కూడిన సమగ్రమైన సాంఘిక భద్రత (సోషల్ సెక్యూరిటీ) పథకం ప్రవేశ పెట్టాలి
◉ విదేశాల నుండి వాపస్ వచ్చిన వారికి సబ్సిడీతో కూడిన రుణాలు ఇచ్చి స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించాలి
◉ జైళ్లలో మగ్గుతున్న ప్రవాసులకు న్యాయ సహాయం (లీగల్ ఎయిడ్) ఇవ్వాలి.
54 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా డి జె ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ వద్ద రిలే నిరాహార దీక్ష. డి జె ఎఫ్ యూనియన్ కు మద్దతు తెలిపిన మంచిర్యాల జిల్లా బిజెపి నాయకులు. కాంగ్రెస్ గెలుపులో విలేకరులు లేరా..? కాంగ్రెస్ పార్టీని హైప్ చేసిందే విలేకరులు, యాది మరిచారా ? చిన్న పత్రికలు, వెబ్ న్యూస్ డిజిటల్, యూట్యూబ్ చానల్లే కదా చక్రం తిప్పింది. గత ప్రభుత్వం పట్టించుకోలేదు- నేటి ప్రభుత్వం నెట్టేస్తుంది చూద్దాం […]
180 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామం లో శుక్రవారం గంభీరావుపేట మండల సెస్ డైరెక్టర్ గా నూతనంగా ఎన్నికైన గౌరనేని నారాయణరావు నర్మాల గ్రామానికి మొదటిసారిగా విచ్చేసిన సందర్భంగా నర్మాల గ్రామ పంచాయతీ పాలకవర్గం, బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ తరపున శాలువా తో ఘనంగా సన్మానం చేయడం జరిగింది అనంతరం సీఎం రిలీఫ్ పండ్ ముఖ్యమంత్రిసహాయ నిది చెక్కులు9మంది కి మొత్తం = 2,51,000 రూపాయలు అర్హులైన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిది […]
64 Viewsసింగరేణి కార్మికులకు ఈ సంవత్సరం లాభాల వాటాను వెంటనే ప్రకటించాలి – ఏఐఎఫ్టియు. ఆగస్టు 9 సింగరేణిలో ఈ సంవత్సరం సాధించిన లాభాల నుండి కార్మికుల వాటాగా 35% బోనస్ చెల్లించాలని శ్రామిక శక్తి గోదావరిలోయ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు ఇప్పటివరకు లాభాలు చెప్పకుండా సింగరేణి అధికారులు తాత్చారం చేస్తున్నారని వెంటనే ఈ సంవత్సరం లాభాలు ప్రకటించి కార్మికులకు 35 శాతం లాభాలను బోనస్ రూపంలో చెల్లించాలని ఆ యూనియన్ […]