Posted onAuthorTelugu News 24/7Comments Off on పేకాట రాయుళ్లు అరెస్టు కేసునమోదు…
186 Views
ముస్తాబాద్, జూలై 5 (24/7న్యూస్ ప్రతినిధి): బంధనకల్ గ్రామ శివారులో ఏడుగురు వ్యక్తులు పేకాట ఆడుతుండడంతో ఆ వ్యక్తులను పట్టుకొని వారి వద్ద నుండి 5. వేల రూపాయలు నగదు స్వాధీన పరుచుకొని వారిపై కేసు నమోదు చేశామని సిరిసిల్ల రూరల్ సిఐ మొగిలి తెలిపారు.
116 Viewsరక్తదాత ప్రాణదాత…. – సామాజిక కార్యకర్త సయ్యద్ జుబేర్ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం రోజున రక్తదాన శిబిరాన్ని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం వారికి ప్రశంస పత్రాన్ని అందించారు రక్తదానం ప్రాణదానాన్ని ఇచ్చినవర మగుతామని అన్నారు రక్తదాన శిబిరంలో సుమారుగా 70 మంది వరకు రక్తదానం ఇస్తున్నారని సయ్యద్ జుబేర్ అన్నారు బ్లడ్ డొనేట్ చేసిన వారిలో ఎల్లారెడ్డిపేట సామాజిక కార్యకర్త సయ్యద్ జుబేర్ ఉన్నారు ఈ కార్యక్రమంలో […]
115 Viewsచైనా మాంజా వినియోగం నిషిద్ధం – వాడినా, అమ్మినా కఠిన చర్యలు తప్పవు పోలీస్ కమిషనర్ ఎస్ రష్మీ పెరుమాళ్, ఐపిఎస్ సిద్దిపేట జిల్లా,జనవరి 10, తెలుగు న్యూస్ 24/7 ప్రజల ప్రాణ రక్షణను దృష్టిలో ఉంచుకుని, ప్రమాదాలకు కారణమవుతున్న చైనా మాంజా (నైలాన్ దారాలు) వినియోగాన్ని ప్రభుత్వం పూర్తిగా నిషేధించిందని పోలీస్ కమిషనర్ ఎస్ రష్మీ పెరుమాళ్, ఐపిఎస్ తెలియజేశారు.చైనా మాంజా కారణంగా ద్విచక్ర వాహనదారులు, పాదచారులు, పక్షులు తీవ్రంగా గాయపడటంతో పాటు ప్రాణ […]
135 Viewsవిద్యార్థులే ఉపాధ్యాయులైన వేల విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు విద్య బోధనలు చేశారు. రాయపోల్ మండల పరిధిలోని ప్రాథమిక పాఠశాల రామ్ సాగర్ ఎస్సీ కాలనీలో స్వయం పాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివలింగం మాట్లాడుతూ విద్యార్థులు తోటి విద్యార్థులకు విద్య బోధనలు చేశారు. విద్యార్థులు ఒకరోజు ఉపాధ్యాయులుగా మారి చక్కటి విద్య బోధనలు అందించారని పేర్కొన్నారు. దీని ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించబడతాయని, తరగతి గది […]