Posted onAuthorTelugu News 24/7Comments Off on పేకాట రాయుళ్లు అరెస్టు కేసునమోదు…
184 Views
ముస్తాబాద్, జూలై 5 (24/7న్యూస్ ప్రతినిధి): బంధనకల్ గ్రామ శివారులో ఏడుగురు వ్యక్తులు పేకాట ఆడుతుండడంతో ఆ వ్యక్తులను పట్టుకొని వారి వద్ద నుండి 5. వేల రూపాయలు నగదు స్వాధీన పరుచుకొని వారిపై కేసు నమోదు చేశామని సిరిసిల్ల రూరల్ సిఐ మొగిలి తెలిపారు.
127 Views తంగళ్ళపల్లి మండలం ఇందిరానగర్, భరత్ నగర్, మల్లాపూర్ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా శుక్రవారం ఆవిష్కరించారు ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కులాలు, మతాలు, పార్టీకతీతంగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో దోపిడీ రాజ్యమేలుతుందన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానె అభయ హస్తం,పావలా వడ్డి ఋణాలు,రైతులకు రుణమాఫి, ఆరోగ్య శ్రీ పథకం వంటి మరెన్నో పథకాలు అమలు చేస్తాండబుల్ రూం ఇండ్ల స్కీమ్ పెట్టీ ప్రజలను ట్రబుల్ కు గురిచేసి ఒక్క ఇల్లు […]
138 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా జనవరి 24 :వీర్నపల్లి మండలం గర్జన పల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకుడు, సిపిఐ ఎంఎల్ మాజీ దళ సభ్యులు ఈసంపెళ్ళి దేవేందర్ అలియాస్ వీరప్పన్ (38 ) గుండెపోటుతో సోమవారం రాత్రి 12 గంటల ప్రాంతంలో మరణించారు,దేవేందర్ అలియాస్ వీరప్పన్ చిన్న తనంలో నే పది సంవత్సరాల వయస్సు లో తల్లి దండ్రులు. పోచవ్వ , లక్ష్మి రాజం లు అనారోగ్యంతో మరణించారు, తల్లి దండ్రులను కోల్పోయిన వీరప్పన్ ను […]
262 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి నవంబర్18, (24/7న్యూస్) సిరిసిల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచి తగ్గేదేలే అంటున్న హస్తం. శనివారం ముస్తాబాద్ మండలంలోని అన్ని గ్రామాలలో 6, గ్యారంటీలను ప్రతి ఇంటింటికి తీసుకెళ్లి ప్రజల్లోకి వివరిస్తూ ఓటర్లను పెంచుతూ చేతు గుర్తుకు ఓటువేసి కేకే మహేందర్ రెడ్డిని సిరిసిల్ల ఎమ్మెల్యేగా గెలిపించాలన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ నాడు బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ వస్తే అనేక పథకాల పేరుతో తెలంగాణ ప్రజలు మోసంచేసి అధికారంలోకి […]