118 Viewsప్రజ్ఞాపూర్ లోని హనుమాన్ భక్త బృందానికి భద్రాచల దేవస్థాన ముత్యాల తలంబ్రాలను సోమవారం పార్తివేశ్వర స్వామి దేవాలయంలో 100మంది భక్తులకు శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు తలంబ్రాల విశిష్టత తెలియజేసి పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాశ్వతమైనది చివరికి తోడుండేది రామ నామం ఒక్కటే అన్నాడు. భగవన్నామ స్మరణ వల్లనే మనిషికి మనశాంతి కలుగుతుందన్నారు. భగవంతునికి మించిన సేవ మరొక్కటి లేదన్నాడు. ప్రతి ఒక్కరికి భద్రాచల ముత్యాల తలంబ్రాలను […]
138 Viewsతెలుగు న్యూస్ 24/7 ఫిబ్రవరి 11: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లోని దూమల గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు ఖానాపురం లక్ష్మణ్ ఒక్కరోజు దీక్ష శుక్రవారం చేపట్టారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు రాజ్యాంగాన్ని మార్చాలని అన్నందుకు రాష్ట్ర ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ పిలుపుమేరకు ఈ దీక్షా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందన్నారు రాజ్యాంగాన్ని అవమానపరిచిన […]
119 Viewsమామిoడ్ల నర్సమ్మ స్మారకార్థం నీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటు… మామిండ్ల నర్సమ్మ స్మారకార్థం ఆమె తనయుడు , వర్గల్ జడ్పిటిసి సభ్యులు బాలు యాదవ్ మండలంలో నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి పేర్కోన్నారు . శుక్రవారం గుoటిపల్లిలో ఏర్పాటు చేసిన నీటి శుద్ధి కేంద్రాన్ని స్థానిక సర్పంచ్ హనుమంతు , జడ్పిటిసి బాలు యాదవ్ తో కలిసి ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు . గ్రామీణ ప్రాంతాలలో స్వచ్ఛమైన […]