Breaking News ప్రాంతీయం విద్య

గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలి… బొప్పాపూర్ సర్పంచ్ ఇల్లెందుల గీతాంజలి శ్రీనివాస్

142 Views
  • గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలి
    -సర్పంచ్ ఇల్లెందుల గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి
    ఎల్లారెడ్డిపేట :
    గ్రంధాలయాలను సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు విజ్ఞానవంతులు కావాలని సర్పంచ్ ఇల్లెందుల గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎల్లారెడ్డి పేట్ మండలం రాచర్ల బొప్పాపూర్ లో గ్రామ గ్రంథాలయాన్ని పాలకవర్గ సభ్యులతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువత కోసం అన్ని రకాల పుస్తకాలను అందుబాటులోకి తెస్తామన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ కొండాపురం వెంకటరెడ్డి వార్డు సభ్యులు చంద్ర రెడ్డి, పద్మ రెడ్డి, కృష్ణ, నేతలు సతీష్, శ్రీనివాస్, నారాయణరెడ్డి, గ్రామస్తులు రాజు, ఆంజనేయులు, కార్యదర్శి సంతోష్ తదితరులు ఉన్నారు
IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *