ప్రాంతీయం

నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి గెలుపుతో హర్షం వ్యక్తం చేసిన – దుబ్బాక మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు బురాని శ్రీకాంత్

69 Views

నాగూర్ కర్నూలు ఎంపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మల్లు రవి ఘన విజయం సాధించడం పట్ల దుబ్బాక మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు కరాటే మాస్టర్ బురాని శ్రీకాంత్ హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. దుబ్బాక పట్టణంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నాగూర్ కర్నూలు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మల్లు రవిని భారీ మెజారిటీతో గెలిపించిన నాగూర్ కర్నూలు పార్లమెంట్ ఓటర్లకు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతున్నమన్నారు. రాష్టంలో కాంగ్రెస్ పార్టీ 8 ఎంపీ సిట్లను కైవసం చేసుకోవడం హర్షిస్తున్నామన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7