Breaking News

మద్యానికి బానిసైన వ్యక్తి మృతి…

594 Views

ముస్తాబాద్, ఏప్రిల్ 27 (24/7న్యూస్ ప్రతినిధి): గూడూరు గ్రామానికి చెందిన చెక్కపల్లి నర్సింలు తండ్రి కొండయ్య 45సంవత్సరాలు అనునతడు మద్యానికి బానిసై ప్రతిరోజు తాగడం వలన తనభార్య వదిలిపెట్టి పిల్లలను తీసుకొని వెళ్ళిపోయిందని ఇంకా ఎక్కువ తాగుతూ భార్యరావటం లేదని బాధపడుతూ ఉండేవాడని ఈనెల 27 న మధ్యాహ్నం ఒంటిగంటకు తనఅన్న ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఇంట్లోకి వెళ్లి చూసేసరికి తనఅన్న తాగుడుకు బానిసై భార్య రావటం లేదని జీవితంపై విరక్తి చెంది 3 రోజుల క్రింద తన ఇంట్లో ఫ్యానుకు ఉరి పెట్టుకొని చనిపోయినాడని మృతుని తమ్ముడు చెక్కపల్లి బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ముస్తాబాద్ ఎస్సై కే. శేఖర్ రెడ్డి తెలిపినారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్