Posted onAuthorTelugu News 24/7Comments Off on కాంగ్రెస్ పార్టీలో చేరికలు
86 Views
చెన్నూర్ నియోజకవర్గం జైపూర్ మండలం వివిధ గ్రామాలకు చెందిన తెరాస పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.
106 Views*✍️తెలంగాణలో మొదటి విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు. తెలంగాణలో ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా బీటెక్కు సంబంధించి మొదటి విడతలో 70,665 ఇంజినీరింగ్ సీట్లను కేటాయించారు. ఈ కేటాయింపుల తర్వాత 12,001 (14.52 శాతం) సీట్లు భర్తీ కాకుండా మిగిలాయి. సీటు పొందిన విద్యార్థులు ఈనెల 22లోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని ఎంసెట్ కన్వీనర్ సూచించారు. కోర్సుల వారీగా తొలి విడతలో సీఎస్ఈలో 94.20 శాతం, ఈఈఈలో 58.38, సివిల్లో […]
232 Viewsఅంబేద్కర్ 67వ వర్ధంతి డిసెంబర్ 6 సిద్దిపేట్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం గజ్వేల్ మండల్ సందర్భంగా ఎర్రవల్లి ఆర్ అండ్ ఆర్ కాలనీలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు,బిజెపి గజ్వేల్ ఎస్సీ మోర్చా కన్వీనర్ ఆకారం అశోక్ మాట్లాడుతూ,భారత రాజ్యాంగ రచనా భారమంతా డాక్టర్ అంబేడ్కర్ తన భుజస్కందాలపై మోశారు. కమిటీలోని ఏడుగురు సభ్యుల్లో ఒకరు చనిపోగా. మిగతా ఐదుగురు వేర్వేరు కారణాలతో అంతగా శ్రమించకపోయినా. అంబేడ్కర్ ఒక్కరే ఈ బాధ్యతలు నిర్వర్తించారు. భారత […]
117 Viewsపోలింగ్ బూతులను పరిశీలించిన సెంటర్ ఆఫీసర్ సెప్టెంబర్ 12 మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయి పేట్ గ్రామం లో ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం చందాయి పేట్ లో గల పోలింగ్ బూత్ ను సెంట్రరోల్ ఆఫీసర్ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ స్వప్న,చేగుంట హెడ్ కానిస్టేబుల్ సత్యం, పరిశీలించారు, ఏ ఈ సప్న మాట్లాడుతూ ఎన్నికల ఆదేశానుసారం గతంలో ఏమైనా అవాంఛనీయమైన సంఘటనలు ఏమైనా జరిగయా అనేది మరియు పోలింగ్ బూతులకు ఏమైనా కనీస అవసరాలు ఉన్నాయా […]