236 Views రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామంలో రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు ఆధ్వర్యంలో 60 సంవత్సరంలు దాటిన ప్రతీ ఒకరికి ఆరోగ్య సమస్యలు వివరించి వాళ్లకు మోహినికుంట లో ప్రతి నెల 2 సార్లు ఆరోగ్యం కోసం క్యాంపు వేస్తామని చెప్పడం జరిగింది. షుగర్ బీపీ మరియు కంటి అపరేషన్ మరియు అన్ని వసతులు కలిపిస్తామని చెప్పారు, గ్రామంలో వారి కోసం హాల్ కట్టించి వాళ్లకి కాలక్షేపం కోసం […]
75 Viewsఏప్రిల్ 6,24/7 తెలుగు న్యూస్ :నేస్తం సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం … మైదుకూరు పట్టణంలో అనాధలకు నిరాశ్రయులకు మంచి రుచికరమైన వైట్ రైస్, పప్పు, రసం, పెరుగు, స్వీట్స్ ,వడియాలు,అరటిపండు, వాటర్ బాటిల్ అందించి వారి ఆకలి తిర్చడం జరిగింది. దాత: కడప జిల్లా దువ్వూరు మండలం నాగయాపల్లె గ్రామానికి చెందిన గంగి రెడ్డి మనవడు లీలా కృష్ణ రెడ్డి కేశఖండన సందర్భంగా అన్నదాన కార్యక్రమానికి సహాయం అందించండి ఈ కార్యక్రమంలో నేస్తం […]
105 Viewsజులై.16 తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ అని కుకునూరుపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు విరుపాక శ్రీనివాస్ రెడ్డి మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి చెందుతుంది అన్నారు గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఉచిత వేల కోట్ల దోపిడీకి కరెంటు ఇచ్చారు రైతు రుణమాఫీ చేశారు అదే కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుంది టిఆర్ఎస్ పార్టీ 24 గంటలు ఉచిత కరెంటు అని చెప్పి […]