ముస్తాబాద్, మార్చి 21 (24/7న్యూస్ ప్రతినిధి) గూడెం గ్రామంలో అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కే.శేఖర్ రెడ్డి తెలిపారు..
ఎలాంటి అనుమతులు లేకుండా గ్రామంలో ఏదేచ్చగా అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి రూ.47వేల విలువగల మద్యం స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేశామని ఎస్సై ప్రకటనలో పేర్కొన్నారు..
117 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట్ గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శుక్రవారం 8 వ తరగతి విద్యార్థి ని విద్యార్థులు లా అండ్ జస్టిస్ అనే పాఠ్యాంశం సందర్భంగా విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవం మరియు అనుభూతి నిమిత్తం గంభీరావుపేట పోలీస్ స్టేషన్ ని సందర్శించడం జరిగింది అనీ ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలుఆశ్రతబస్సుంతెలిపారు అక్కడ స్వయంగా గంభీరావుపేట ఎస్సై మహేష్ పోలీస్ వ్యవస్థ మరియు నిందితులను గుర్తించడం మరియు కోర్టులో శిక్షపడే విధానం […]
86 Views మీ ఆరోగ్యం.. మీ చేతుల్లోనే ఉంది. ఒక అరగంట, గంట సేపు యోగా చేయండి. మీ అలసట దూరం అవుతుంది. యోగా, ప్రాణామయం ద్వారా 80 శాతం రోగాలు నయం చేసుకోవచ్చు. సిద్ధిపేట ఎల్లమ్మ దేవాలయ సమీపంలోని బస్తీ దవాఖానలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆరోగ్య మహిళా ఉచిత వైద్య సేవలు ప్రారంభం చేస్తున్నాం. ప్రతీ మంగళవారం ప్రత్యేకించి మహిళల కోసం ఈ వైద్య సేవలు, పరీక్షలు నిర్వహణను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర […]
133 Views ఎల్లారెడ్డిపేట మార్చి 02 ; ఎల్లారెడ్డిపేట గ్రామ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ కటికం రామచంద్రం ను స్థానిక మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి శనివారం రాత్రి పరామర్శించారు, రాంచంద్రం తండ్రి కటుకం రాములు ఇటీవల ఆనారోగ్యంతో మరణించారు, ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి ఆయన మృతికి ప్రగాఢ సంతాపం ప్రకటించారు, అతని కుమారులు రాంచంద్రం దేవయ్య, నారాయణ లను పరామర్శించారు Telugu News 24/7 Telugu News 24/7