*మంచిర్యాల నియోజకవర్గం*
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాజీ శానససభ్యులు నడిపెల్లి దివాకర్ రావు. నివాసంలో బిఆర్ఎస్ అధినేత గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ *కేసీఆర్* జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.. అనంతరం కేసిఆర్ జన్మదిన సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పటల్ లో చికిత్స పొందుతున్నా రోగులకు పళ్ళు పంపిణీ చేసిన మంచిర్యాల *మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ మాజీ చైర్మన్ పెంట రాజయ్య,పట్టణ అధ్యక్షులు గాదె సత్యం,మరియు మంచిర్యాల మున్సిపల్ కౌన్సిలర్స్ ,బిఅర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు,యువజన నాయకులు,యూత్ నాయకులు,విద్యార్థి విభాగ నాయకులు తదితరులు పాల్గొన్నారు…




