సిద్దిపేట జిల్లాలోని ఎంసంపల్లి ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని జిల్లా ఇంటర్ విద్యాధికారి సూర్యప్రకాష్ రావు శుక్రవారం తనిఖీ చేశారు.విద్యార్థులు ఇంటర్ ప్రాక్టికల్ చేసే విధానాన్ని పరిశీలించారు.
30 Viewsఅభివృద్ధి పనులు వేగవంతం చేయాలి,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా,ఫిబ్రవరి 18, 2026: జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని చెన్నూర్ మండలంలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణ పనులను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యారంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించే దిశగా […]
120 Viewsఅంజనీ పుత్ర ఆధ్వర్యం లో మజ్జిగ పంపిణీ. అంజనీ పుత్ర సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం వేలాల లోని గట్టుమల్లన్న స్వామి సన్నిధిలో దైవ దర్శనానికి వచ్చే భక్తుల కోసం అంజనీ పుత్ర సంస్థ ఆధ్వర్యంలో 5వేల మందికి మజ్జిగ పంపిణీ నిర్వహించారు. అంజనీ పుత్ర సంస్థ చైర్మెన్ గుర్రాల శ్రీధర్,ఎండీ పిల్లి రవి ముఖ్య అతిథి లుగా పాల్గొని భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ మహా శివరాత్రి పర్వదినాన పరమ […]
24 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ చిన్న దూరమైనా సీట్ బెల్ట్ ధరించండి… ప్రాణ రక్షణలో కీలక పాత్ర: సీపీ అంబర్ కిషోర్ ఝా ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపు లక్ష్యంగా ‘అరైవ్ అలైవ్ – ఫేజ్-III’ కార్యక్రమాలు రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు రామగుండం కమిషనరేట్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘అరైవ్ అలైవ్’ ఫేజ్-III కార్యక్రమంలో భాగంగా గోదావరిఖని వన్ టౌన్ సీఐ ఇంద్రసేనా రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ చౌరస్తా వద్ద ప్రత్యేక అవగాహన కార్యక్రమం […]