సిద్దిపేట జిల్లాలోని ఎంసంపల్లి ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని జిల్లా ఇంటర్ విద్యాధికారి సూర్యప్రకాష్ రావు శుక్రవారం తనిఖీ చేశారు.విద్యార్థులు ఇంటర్ ప్రాక్టికల్ చేసే విధానాన్ని పరిశీలించారు.
136 Views• రూ.5 వేల ఆర్థిక సహాయం అందించిన యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు మిరాల భాస్కర్ యాదవ్. తంగళ్ళపల్లిమండలంలోని జిల్లెల్ల గ్రామం సోల్ల మల్లయ్య కు చెందిన సుమారు 20 గొర్లు ఆదివారం ఉదయం తెల్లవారుజామున కుక్కల దాడిలో మృతి చెందాయి. దాదాపు రూ.1 లక్ష 50 వేల నష్టం వాటిలినట్లు గొర్రెల రైతు ఆవేదన వ్యక్తం చేసాడు. విషయం తెలుసుకున్న జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు మిరాల భాస్కర్ యాదవ్ , జిల్లా […]
28 Viewsమైనర్ డ్రైవింగ్ ప్రమాదకరం చట్ట ప్రకారం నేరం, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి సిద్దిపేట జిల్లా జనవరి, తెలుగు న్యూస్ 24/7 కమిషనర్ ఆఫ్ పోలీస్ సిద్దిపేట ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రోడ్ సురక్ష అభియాన్/ రహదారి భద్రత అభియాన్ ప్రోగ్రాంలో భాగంగా సిద్దిపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కె ప్రవీణ్ కుమార్,సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల విద్యార్థులకు రోడ్డు భద్రత ట్రాఫిక్ రూల్స్ గురించి […]
66 Viewsనూతన చైర్ పర్సన్ ను కలిసిన తాపీ కార్మిక సంఘం నాయకులు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ గా నూతనంగా ఎన్నికైన దావ స్వాతి రమేష్ బాబును తెలంగాణ తాపీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలియజేసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి తెలంగాణ తాపీ కార్మిక సంఘం అధ్యక్షుడు దాసరి బానయ్య మాట్లాడుతూ.. మేము పిలువగానే వెంటనే స్పందించి మాకు టైం కేటాయించిన చైర్పర్సన్ దావ స్వాతి […]