వర్గల్ మండల్ మజీద్ పల్లి గ్రామం డిసెంబర్ 6 : డాక్టర్ బి.ఆర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా గ్రామ ప్రజలు, గ్రామ సెక్రటరీ నివాళులర్పించడం జరిగినది. ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన సమాజానికి చేసిన, సేవని గుర్తు చేసుకున్నారు.
125 Views*సంగారెడ్డి: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సింగూరు ప్రాజెక్టులోకి వరద వచ్చి చేరుతుండడంతో నీటి మట్టం పెరుగుతూనే ఉంది. దీంతో అప్రమత్తమైన నీటి పారుదల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ప్రాజెక్టు నీటి మట్టం పరిశీలిస్తున్నారు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు 2 టీఎంసీల 365 క్యూసెక్కులు వరద రూపంలో వచ్చి చేరినట్లు ప్రాజెక్టు డిప్యూటీ డీఈ నాగరాజు తెలిపారు. ఆదివారం ఉదయం 6:00 గంటల వరకు ప్రాజెక్టులో 21.042 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు […]
158 Viewsసీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి ప్రజాపక్షం/ఇల్లంతకుంట వర్షాకాలం సమీపిస్తున్న దృష్ట్యా సీజనల్ వ్యాధుల పట్ల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లావైద్యాధికారి సుమన్ మోహన్ రావు సూచించారు.మండలములోని పొత్తూరు, వంతడుపుల గ్రామాల్లో శుక్రవారం ఆయన సిబ్బందితో కలిసి పర్యటించారు. సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య సిబ్బంది కి పలు సూచనలు చేశారు.అంతే కాకుండా అన్ని గ్రామాల ప్రజలు హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమానికి సహకరించాలని కోరారు. […]
242 Viewsపార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేయడం హేయమైన చర్య బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హఫీజ్ మోల్సాబ్ డిసెంబర్ 22 మెదక్ పార్లమెంట్ సమావేశాల్లో గత కొద్ది రోజుల క్రితం జరిగిన అగంతకుల చొరవపై ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలను బిజేపి ప్రభుత్వం కుట్రపూరితంగా సస్పెండ్ చేయడం హేయమైన చర్య అని మెదక్ జిల్లా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హఫీజ్ మోల్సాబ్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల […]