

Related Articles
ఘనంగా కుంకుమ పూజలు,తరలి వచ్చిన మహిళలు
48 Viewsఘనంగా కుంకుమ పూజలు,తరలి వచ్చిన మహిళలు మంచిర్యాల జిల్లా. మంచిర్యాల.జిల్లా కేంద్రంలో వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని అంజనీ పుత్ర సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం కుంకుమ పూజలు నిర్వహించేందుకు భక్తులు, మహిళలు తరలి వచ్చారు. వంద ఫీట్ల రోడ్డు వద్ధ అంజనీ పుత్ర సంస్థ కార్యాలయ ఆవరణ లో కొలువైన లంబోదరుని వద్ద మహిళలు కుంకుమ పూజలు నిర్వహించి, ఒకరికొకరు వాయనాలు ఇచ్చి పుచ్చుకున్నారు. గణనాథుని వద్ద మహిళలు కోలాటాలు ఆడి భక్తులను అలరించారు. ఈ […]
దళిత బిడ్డకు ఆలయ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరణ.. ఎల్లారెడ్డిపేట సర్పంచ్ కు మందకృష్ణ మాదిగ క్ చరవాణి లో అభినందనలు
599 Viewsఎల్లారెడ్డిపేట, సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఫోన్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ వేణుగోపాలస్వామి చైర్మన్ దళిత బిడ్డకు ఇచ్చినందుకు ఆయన హర్షం వ్యక్తం చేస్తూ చరవాణిలో మాట్లాడారుజిల్లా దళిత సంఘాలు హర్షం వ్యక్తం చేశారు ఎల్లారెడ్డిపేట శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ నూతన కమిటీ అధ్యక్షులుగా దళిత సామాజిక వర్గానికి చెందిన గడ్డం జితేందర్ ను గ్రామ […]
దళిత బంధు పథకం ద్వారా నిలబడుతున్న జీవితాలు.
96 Viewsదళితుల సమగ్రాభివృద్దే లక్ష్యంగా సీఎం కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. వర్కర్ల నుండి ఓనర్లుగా మారుతున్న దళిత బంధు లబ్ధిదారులు. No Slide Found In Slider. Poll not found Telugu News 24/7



