ప్రాంతీయం

మక్త మాసన్ పల్లి అంగన్వాడి కేంద్రంలో శ్రీమంతాలు అక్షరాభ్యాసం జరిపించారు

156 Views

మక్త మాసన్ పల్లి అంగన్వాడి కేంద్రంలో శ్రీమంతాలు అక్షరాభ్యాసం జరిపించారు

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మక్తమాసం పల్లి గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో శ్రీమంతాలు అక్షరాభ్యాసం అన్నప్రాసన జరిపించారు అంగన్వాడీ కేంద్రంలో సర్పంచ్ రజిత వెంకటేష్ ఆధ్వర్యంలో కార్యకర్త భాగ్యలక్ష్మి కస్తూరి ఆశ శోభారాణి కమల మినీ అంగన్వాడి కార్యకర్త మమత ఆయా వరలక్ష్మి అందరూ తల్లులు తదితరులు పాల్గొన్నారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *