వర్గల్ మండల్. నెంటూర్ గ్రామంలో సదర్ ఉత్సవంలో యాదవుల పిలుపుమేరకు జడ్పిటిసి బాలు యాదవ్ వర్గల్ మండల్ భారతీయ రాష్ట్ర సమితి మండల ఉపాధ్యక్షుడు తుమ్మ గణేష్. వర్గల్ మండల్ యాదవ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్. వెంకటేష్ యాదవ్. పాల్గొన్నారు
695 Viewsముస్తాబాద్, నవంబర్14 (24/7 న్యూస్ ప్రతినిధి) ఊహించని రీతిలో గుండెపోటుతో అకాల మరణం పొందిన చిరకాల స్నేహితుని కుటుంబానికి అండగా మేమున్నామంటూ ముందుకువచ్చి మైత్రి అన్న మాటకు సరైన నిర్వచనాన్ని అందించారు. సాటి విద్యార్థి మిత్రులు. ముస్తాబాద్ గ్రామానికి చెందిన దూలం పరుశరాములు సుమారు మూడు నెలలక్రితం గుండెపోటుతో అకాల మరణం చెందారు. విషయం తెలుసుకున్న 1994-95, పదవ తరగతి బ్యాచ్ కి చెందిన ఎన్నారై మిత్రులు తమవంతుగా మిత్రుని కుటుంబానికి అండగా నిలవాలని సంకల్పించి […]
19 Viewsట్రాఫిక్ లో హోంగార్డుల కీలక పాత్ర మంచిర్యాల పట్టణం గీత భవన్ చౌరస్తాలో ఇన్ అవుట్ రద్దీ కావడంతో ట్రాఫిక్ సమస్య రావడంతో ఎర్రటి ఎండలో హోంగార్డ్ పెట్టం తిరుపతి డ్యూటీచేస్తున్న దృశ్యం పట్టణ ప్రజలకు హోంగార్డ్ చేస్తున్న సేవలు ఎంతో ఆనందమని పట్టణ ప్రజలు కొనియాడారు. హోంగార్డులకు అన్ని విధాల ప్రభుత్వం ఆదుకోవాలని వారి సేవలు పోలీసు అధికారులు గుర్తించాలని ప్రభుత్వం పోలీసులతో పాటు హోంగార్లో కూడా కొన్ని విధాల సంక్షేమ పథకాలు అందేలా […]
135 Viewsగత ఏడాది నవంబర్లో సేకరించిన 25.84 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యంతో పోలిస్తే ఇది చాలా ఎక్కువని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ శనివారం తెలిపారు. శుక్రవారం వరకు రాష్ట్రంలోని 6,734 కొనుగోలు కేంద్రాల ద్వారా 6.42 లక్షల మంది రైతుల నుంచి 38.06 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. వీటిలో 36.87 లక్షల మెట్రిక్ టన్నులు రైస్ మిల్లులకు తరలించారు. ఇప్పటి వరకు సేకరించిన వరి ధాన్యం మొత్తం […]