275 Viewsచెన్నూర్ నియోజకవర్గం కోటపెల్లి మండల్ లో అన్నారం, అర్జునగుట్ట, రాపెనపెల్లి, లక్ష్మిపూర్ ,వెల్మపల్లి, దేవులవాడ కొల్లూరు, బోరంపెల్లి ,వెంచపెల్లి ,సుపాక ,జనగామ, ఆలుగామ, రాయ్యలపలో, పుల్లగామ, సిర్చా ఏదుల్లబందం, లింగన్న పేట, పారిపెల్లి చెన్నూర్ మండల్ ఏర్రాయిపేట, చింతలపెల్లి లో గ్రామాల్లో భారతీయ జనతాపార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్ విస్తృత ప్రచారం చేశారు. నవంబర్ 30 తారీఖున జరిగే ఎన్నికల్లో బిజెపి పార్టీకి మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని […]
284 Viewsమంచిర్యాల జిల్లా మంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల నియోజకవర్గ రైతులకు బీజేపీ మంచిర్యాల అభ్యర్థి రఘునాథ్ వెరబెల్లి హామీ పత్రం. 30 నవంబర్ 2023 వ రోజు జరగబోతున్న ఎన్నికల్లో మంచిర్యాల నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యేగా గెలిస్తే మంచిర్యాల అసెంబ్లీ పరిధిలోని రైతులందరికీ నా మాటగా ఇస్తున్న అని బాండ్ పేపర్ రాసి ఇచ్చిన రఘునాథ్. 1. రైతులు పండించిన పంట మొత్తాన్ని తరుగు లేకుండా ప్రతీగింజను కొంటాను. 2. కొనుగోలు చేసిన ప్రతీ రైతు పంటకు […]
91 Viewsసిద్దిపేటలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 18) నీట్ పరీక్ష పేపర్ లీకేజి పై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి.మంగళవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో పీ.డీ.ఎస్.యు,ఎన్.ఎస్.యు ఐ,ఎస్ఎఫ్ఐ,యూత్ కాంగ్రెస్ సంఘాల ఆద్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.ఈ సందర్భంగా పీ.డీ.ఎస్.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వి.శ్రీకాంత్ మాట్లాడుతూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహకం వల్ల దేశ వ్యాప్తంగా ఇరవై నాలుగు లక్షల విద్యార్థులు నీట్ పరీక్ష పేపర్ లీకేజి వల్ల […]